న్యూఢిల్లీ: అమెరికన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ను ఈస్ట్ ఇండియా 2.0 అంటూ అభివర్ణించడంపై ఆరెస్సెస్ అనుబంధ వారపత్రిక పాంచజన్య స్పందించింది. భారత్లో తమకు అనుకూల విధానాల కోసం అధికారులకు కోట్ల కొద్ద
సెన్సెక్స్ | భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు
ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్పై ఆరెస్సెస్( RSS on Infosys )కు చెందిన పాంచజన్య మ్యాగజైన్ తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలుసు కదా.
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిన్( Infosys ) షేర్లు మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డులను అందుకున్నాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7.41 లక్షల కోట్లు) దాటింది.
ఇన్ఫోసిస్పై కేంద్ర ప్రభుత్వం గరం కంపెనీ సీఈవోతో నిర్మలా సీతారామన్ భేటీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు మరింత సులువైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించడానికి తీసుకొచ్చిన నూతన ఈ-�
ఇన్ఫీకి ఆర్థిక మంత్రి ఆల్టిమేటం | ఐటీ శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు రావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. వచ్చేనెల 15 లోగా ...
ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగావకాశాలు క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో న్యూఢిల్లీ, జూలై 16: కరోనా కేసులు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో భారీ నియామకాలకు సాఫ్ట్వేర్ దిగ్గజాలు శ్రీకారం చుడుతున్నా�
క్యూ1లో రూ.5,195 కోట్ల లాభం ఆదాయం రూ.27,896 కోట్లుగా నమోదు ‘మా ఉద్యోగుల నిబద్ధత, మా క్లయింట్ల నమ్మకంతో దశాబ్దంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన వృద్ధిని ఈ క్యూ1లో సాధించాం. ఈ ఆత్మవిశ్వాసంతో గైడెన్స్ను పెంచుతున్నాం’ –స�
సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ
ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�