ఇన్ఫీకి ఆర్థిక మంత్రి ఆల్టిమేటం | ఐటీ శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు రావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. వచ్చేనెల 15 లోగా ...
ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగావకాశాలు క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో న్యూఢిల్లీ, జూలై 16: కరోనా కేసులు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో భారీ నియామకాలకు సాఫ్ట్వేర్ దిగ్గజాలు శ్రీకారం చుడుతున్నా�
క్యూ1లో రూ.5,195 కోట్ల లాభం ఆదాయం రూ.27,896 కోట్లుగా నమోదు ‘మా ఉద్యోగుల నిబద్ధత, మా క్లయింట్ల నమ్మకంతో దశాబ్దంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన వృద్ధిని ఈ క్యూ1లో సాధించాం. ఈ ఆత్మవిశ్వాసంతో గైడెన్స్ను పెంచుతున్నాం’ –స�
సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ
ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్
ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్ను సరిచేయాలని, దాన్ని
ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది