క్యూ1లో రూ.5,195 కోట్ల లాభం ఆదాయం రూ.27,896 కోట్లుగా నమోదు ‘మా ఉద్యోగుల నిబద్ధత, మా క్లయింట్ల నమ్మకంతో దశాబ్దంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన వృద్ధిని ఈ క్యూ1లో సాధించాం. ఈ ఆత్మవిశ్వాసంతో గైడెన్స్ను పెంచుతున్నాం’ –స�
సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ
ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్
ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్ను సరిచేయాలని, దాన్ని
ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఐటీ కంపెనీలు ఇక పూర్తిగా ఇంటి నుంచి పని పద్ధతికి మారిపోయాయి. పలు రంగాలకు చెందిన కంపెనీలు వైట్ కాలర్ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి. ట�
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైపుణ్యాలకు డిమాండ్ పెరగడంతో ఐదు దేశీ ఐటి దిగ్గజాలు లక్షకు పైగా టెకీలను నియమించుకునేందుకు సన్నద్ధమయ్యాయి. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ఈ ఏడాది క్యాంపస్ ల నుంచి 40,000
ఈ ఏడాది లక్ష మందిని నియమించుకోనున్న సంస్థలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగ నియమాకాల్లో జోరు పెంచాయి. కరోనా సంక్షోభంతో ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ.. మరోవైపు సాఫ్ట్వే
క్యూ3లో 17.5 శాతం పెరిగిన ప్రాఫిట్ రూ.9,200 కోట్ల బైబ్యాక్ ప్రకటించిన సంస్థ న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలాన