దేశీయ ఐటీ దిగ్గజాల్లో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వాటాదారుల పంట పండింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.24,100 కోట్ల(3.1 బిలియన్ డాలర్లు) నిధులను పంచింది.
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన
ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా చూడొద్దు ఎంటర్ప్రెన్యూర్స్కు ఇన్ఫోసిస్ మాజీ బాస్ మూర్తి హితవు బెంగళూరు, జూన్ 3: పబ్లిక్ ఇష్యూ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీవో)లు ఆర్థిక ప్రత్యామ్నాయాలు కావని ఇన్ఫోసి�
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
భారీ వేతనాలతో వేలమంది నియామకాలు వేతనాలు పెరుగుతున్నా తాత్కాలికమేనన్న అంచనా మునుముందు జీతాల్లో భారీ కోతలకు అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ సంక్షో�
పలు భాషల్లో కంటెంట్ అందిస్తున్న రిసోర్సియోలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాల కృష్ణన్ పెట్టుబడులు పెట్టారు. ఎంతమేర పెట్టుబడులు పెట్టిన వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.
దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�