న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఐటీలో ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తున్న సంస్థలు మాత్రం సిబ్బందిని కాపాడుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి
ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్స్తో చాకిరి చేయించుకుంటూ సీనియర్లకు మాత్రం భారీగా వేతనాలు ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వాటాదారుల పంట పండింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.24,100 కోట్ల(3.1 బిలియన్ డాలర్లు) నిధులను పంచింది.
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన
ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా చూడొద్దు ఎంటర్ప్రెన్యూర్స్కు ఇన్ఫోసిస్ మాజీ బాస్ మూర్తి హితవు బెంగళూరు, జూన్ 3: పబ్లిక్ ఇష్యూ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీవో)లు ఆర్థిక ప్రత్యామ్నాయాలు కావని ఇన్ఫోసి�
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�