ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని చేసేం
గత రెండు మూడు రోజులుగా మరోసారి ఉచితాల చర్చ ప్రముఖంగా ముందుకు వచ్చింది. అందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది ఎల్అండ్టీ కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యన్ ఉచిత పథకాలతో పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడుతున్నదన
దావోస్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కం�
పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. రూ.4,236 కోట్లకుగాను కేవలం రూ.1,000 కోట్లనే ఇచ్చింది. ఇన్నాళ్లూ నూతన ఎంఎస్ఎంఈ విధానం, కొత్త పారిశ్రామిక విధానం పేర
అపజయాలకు కుంగిపోవొద్దని.. మీలో ఉన్న శక్తిని గుర్తించి ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకు�
Telangana | రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్ని ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు వైఖరితో పారిశ్రామికరంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్కచూపులు చూసే పరిస్థితి నెలకొన్న�
ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, పచ్చటి పంటలు పండే పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయడం ఏమిటని ఎల్హెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దస్రాం నాయక్ ప్రశ్నించారు.
ఇప్పుడు ఈ రెండు రాష్ర్టాల వృద్ధి పథాలను తారుమారు చేసి చూద్దాం. ఈ లెక్కన కూడా 15 ఏండ్ల తర్వాత బీహార్కు చెందినవారి కంటే ఏపీవాసుల తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. దక్షిణాదిలోని ధనిక రాష్ర్టాలన్నింటిలో ఏపీ తలస
రాష్ట్రంలో విద్యుత్తు దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. సర్చార్జ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమున్నట్లు వడ్డిస్తుండటంతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్ యాక్సిస్ విద్యుత్
తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు చూస్తున్నమని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట