ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, పచ్చటి పంటలు పండే పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయడం ఏమిటని ఎల్హెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దస్రాం నాయక్ ప్రశ్నించారు.
ఇప్పుడు ఈ రెండు రాష్ర్టాల వృద్ధి పథాలను తారుమారు చేసి చూద్దాం. ఈ లెక్కన కూడా 15 ఏండ్ల తర్వాత బీహార్కు చెందినవారి కంటే ఏపీవాసుల తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. దక్షిణాదిలోని ధనిక రాష్ర్టాలన్నింటిలో ఏపీ తలస
రాష్ట్రంలో విద్యుత్తు దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. సర్చార్జ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమున్నట్లు వడ్డిస్తుండటంతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్ యాక్సిస్ విద్యుత్
తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు చూస్తున్నమని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
రాష్ర్టానికి చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు పెట్టుబోతున్నది. ఎలక్ట్రానిక్, ఐటీతోపాటు ఇతర ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర
KTR | “ప్రజా ప్రభుత్వం” అంటూ మాటలేమో కోటలు దాటుతున్నాయి.. ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి చేయాల్సిన పనులేమో అసలు మొదలేకావు అని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. వార్షిక నివేదికలు విడుదల చేసి, తమ చర్యల గ
రాష్ట్ర మౌలిక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేవి తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు రైలు పట్టాల్లాంటివి. ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ప్రభుత్వాలు ఆర్థికంగా దివాళా తీయక తప్పదు. అయితే ఎన్నికల�
లోక్సభ ఎన్నికల కారణంగా నిలిపివేసిన పరిశ్రమలకు భూకేటాయింపు ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిశాకే ప్రారంభించాలని టీఎస్ఐఐసీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి త�
విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్ ఉండే ప్లాస్టిక్, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో స్క్రాప్ అంతక
సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) కోసం ప్రతిపాదిత నూతన విధానాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. �