సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)లో పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంత�
రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
విద్యుత్తు కాంతులతో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతున్న వేళ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్నది. డిమాండ్కు సరిపడా విద్యుదుత్పత్తి లేకపోవడంతో పల్లెలు, పట్టణాల్లో రె�
Minister Niranjan Reddy | వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్ అని, రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న�
హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) అన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు.
టీఎస్ ఐ పాస్ కింద తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో 24 వేల కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహారెడ్డి అన్నారు.
అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఇన్నోవేషన్ క్యాపిటల్గా అవతరించిందని సింగపూర్కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఎన్టీయూ) వైస్ప్రెసిడెంట్ టిమ్ వైట్ కొనియాడారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్లో పుష్కలంగా ఉన్నాయని.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్సహా పలు రంగాల అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్ర�
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. తెలంగాణ దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రం. అయినా కూడా... ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్య�
టీఎస్ఐపాస్ విధానంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని, అదే సమయంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి భారీ పరిశ్రమలు, సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేటుకు �
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యూరియా దారి మళ్లుతున్నది. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా పరిశ్రమలకు తరలిపోతున్నది. కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఫ్లైయింగ్ స్వాడ్(ఎఫ్ఎఫ్�
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆరుగురు సభ్యులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ కమిటీ (ఎస్ఎస్డీఈసీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్