రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), వాటికి అనుబంధంగా కొనసాగుతున్న అనేక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్నది.
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు, దళారి వ్యవస్థ లేకుండా నేరు�
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికరంగంలో స్తబ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే పారిశ్రామిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. భూ కేటాయింపుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు ప�
CM KCR | రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కార్మికుల సంపాదన పెరిగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు డబుల్ డ్యూటీలు చేసుకుని, పది రూపాయాలు మిగిలించుకుంటున్నారన�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)లో పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంత�
రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
విద్యుత్తు కాంతులతో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతున్న వేళ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్నది. డిమాండ్కు సరిపడా విద్యుదుత్పత్తి లేకపోవడంతో పల్లెలు, పట్టణాల్లో రె�
Minister Niranjan Reddy | వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్ అని, రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న�
హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) అన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు.