2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నా వెంట నడిచిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగదీశ్రెడ్డి. ఆయన్ని జారవిడుచుకోవద్దు. రెండు సార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేసిన జగదీశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆయన అడుగ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అ�
సమర్థ నాయకుడికి, అసమర్థ నాయకుడికి మధ్య తేడా ఇదే. యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు ఇద్దరు నేతలు స్పందించిన తీరులో స్పష్టంగా వ్యత్యాసం తెలుస్తున్నది.
‘రేవంత్.. నువ్వు పైసలతో ప్రజలను కొనలేవ్.. సీఎం కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప�
స్వరాష్ట్రంలో దేశ, విదేశీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఔటర్ చుట్టూ పరిశ్రమలతో జిల్లా ఉపాధి హబ్గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా
రాష్ట్ర ఐటీ,మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. రామగుండం నియోకవర్గంలో 210కోట్ల పనులు, పెద్దపల్లి నియోజకవర్గం లో మరో 150కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు చే�
పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రామగుండం ఎంతో అభివృద్ధి చెందింది. సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం, ఎఫ్సీఐ, జెన్కో లాంటి భారీ పరిశ్రమలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం (అక్టోబర్ ఒకటిన) పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప�
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు.
Telangana | రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో 1,800 పైచిలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఈ ప్ల
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మాదారంలో ఏర్పడనున్న ఇండస్ట్రియల్ పార్క్లో త్వరలో లే అవుట్ పనులను టీఎస్ఐఐసీ ప్రారంభించనున్నది. 196 ఎకరాల భూమిలో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్ర�
హైదరాబాద్లోని ఏరోసిటీలోగల ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఈ-హబ్ పేరుతో ఓ అడ్వాన్స్డ్ ఎనర్జీ రిసెర్చ్-ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు జీఎమ్మార్తో అమర రాజా బ్యాటరీస్ ల్యాండ్ లీజ�
కూకట్పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.