రాష్ట్ర ఐటీ,మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. రామగుండం నియోకవర్గంలో 210కోట్ల పనులు, పెద్దపల్లి నియోజకవర్గం లో మరో 150కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు చే�
పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రామగుండం ఎంతో అభివృద్ధి చెందింది. సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం, ఎఫ్సీఐ, జెన్కో లాంటి భారీ పరిశ్రమలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం (అక్టోబర్ ఒకటిన) పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప�
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు.
Telangana | రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో 1,800 పైచిలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఈ ప్ల
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మాదారంలో ఏర్పడనున్న ఇండస్ట్రియల్ పార్క్లో త్వరలో లే అవుట్ పనులను టీఎస్ఐఐసీ ప్రారంభించనున్నది. 196 ఎకరాల భూమిలో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్ర�
హైదరాబాద్లోని ఏరోసిటీలోగల ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఈ-హబ్ పేరుతో ఓ అడ్వాన్స్డ్ ఎనర్జీ రిసెర్చ్-ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు జీఎమ్మార్తో అమర రాజా బ్యాటరీస్ ల్యాండ్ లీజ�
కూకట్పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది.
మాదారం ఇండస్ట్రియల్ పార్కు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి రైతుల నుంచి సేకరించిన 186 ఎకరాల భూములకు రూ.60 కోట్ల పరిహారం చెల్లించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు ఆ భూ�
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
వేగంగా వృద్ధి చెందుతున్న ఈస్ట్జోన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు