సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు చెప్పి మల్టీ పర్పస్ ఇండ�
మండలంలోని చౌటపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం 312 సర్వే నంబర్ బాధిత రైతులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్ సిబ్బందితో కలిసి అక్కడికి చే
ప్రభుత్వం చెప్తున్న ఇండస్ట్ట్రియల్ పార్కుకు భూములిచ్చే సమస్యే లేదని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన సర్వే నంబర్ 312 బాధిత రైతులు మరోమారు తేల్చిచెప్పారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ సర్వే నంబర్ 312లో ప్రభుత్వం ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు యత్నిస్తున్నది. దీంతో ఈ విషయమై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాము ఎన్నో ఏండ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. బంగారు పంటలు పండే తమ భూములు ఇండస్ట్ట్రియల్ పార్కు �
తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి సర్వేనంబర్ 312ల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రియల్ పార్క్ (పారిశ్రామికవాడ) ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పార్క్ ఏర్పాటుకు రూ. 60 కోట్ల నిధులు వెచ్చించి 186 ఎకరాల భూమిని కేటాయి
‘గడువులోగా పరిశ్రమ ఏర్పాటు చేయనందుకుగాను మీకు కేటాయించిన భూమిని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి’ అంటూ పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీజీఐఐసీ నోటీసులు జారీచేస్తున్నది. అయితే మౌలిక సదుపాయాలు కల్
వేసవికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే కరెంటు కోతలు మొదలు కావడంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. సమయం, సందర్భం లేకుండా గంటల తరబడిపోతున్న కరెంటు పరిశ్రమల యజమానులను కలవరపెడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత గత పదేండ్లలో దాదాపు 56 కొత్త పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఆయా పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారి కోసం ప్రభుత్వం సబ్సిడీ ధరకు భూములను కేటాయించింద
నియోజకవర్గ కేంద్రమైన మధిరను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి తెలంగాణలో నెంబర్వన్ స్థానంలో నిలుపుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన యండపల్లిల�
హుజూర్నగర్ నియోజకవర్గంలో గతంలో నిర్మించిన లిఫ్ట్లకు మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటానని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.