‘వ్యవసాయం చేసుకొని బతికే తమ పొట్టకొట్టవద్దని, ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ వద్దే వద్దని, మమ్ముల చంపినా భూములు ఇచ్చేదిలేదని’ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ రైతులు తేల్చిచెప్పారు.
Peddapalli | రత్నాపూర్ శివారులో గల మేడిపల్లిలో తమ భూములను ఇండస్ట్రీయల్ పార్క్కు ఇచ్చేదే లేదని స్థల పరిశీలన కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులను, అధికారులను, పోలీసులను రైతులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతో వరుసగా భూసేకరణ నోటిఫికేషన్లను జారీచేస్తూ రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నది. రం
రాష్ట్ర ప్రభుత్వం రామగిరి మండలం రత్నాపూర్లో ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు కోసం భూములు సేకరించడానికి సిద్ధమవుతుండగా.. తమ బతుకులకు భరోసాగా ఉన్న భూములను కాపాడుకోవడానికి గ్రామస్తులు పోరాటానికి సిద్ధమవుతు
ఇండస్ట్రియల్ పార్క్ కోసం రంగారెడ్డి జిల్లా, మహేళ్వరం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో 131 మంది రైతుల నుంచి 198.21 ఎకరాల సీలింగ్ భూములు సేకరించేందుకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 124 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీచేసింది. హుస్నాబాద్ మండలం తోటపల్లితోపాటు అక్కన్నపేట మండలంలోని జనగాం, చౌటపల్లి గ్రామాల పరిధిలో
RS Praveen Kumar | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గుండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar )అన్నారు.
Industrial Park | భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డ�
‘మీ భూముల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. ఆ భూములన్నీ గతంలో మీకు మా ప్రభుత్వం అసైన్డ్ చేసినవే.. ఎకరాకు రూ.13.50 లక్షలు ఇస్తం. ఆ భూములు ఇచ్చేయండి. మర్యాదగా ఇచ్చింది తీసుకొని భూమిలిస్తే డబ్బులు మీ అకౌ�