ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో అవకతవకలు రచ్చకెక్కుతున్నాయి. కాంగ్రెస్ నేతలు తమకు నచ్చినవాళ�
ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మాణం చేయాలని ఎంపీవో గోపు రఘుపతిరెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి కిశోర్�
ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యకపోతే మందుతాగి చస్తామని పురుగుల మందు డబ్బాలతో పలువురు నిరసనకు దిగారు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో చోటుచేసుకున్నది.
‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే.. ఎమ్మెల్యే మనుషులకే ఇస్తాం. ఇవి ఎమ్మెల్యే కోటా! ప్రభుత్వానికి సంబంధం లేదు. అందులో కలెక్టర్కు కూడా అధికారం లేదు’ అని జనగామ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కుండబద్�
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. సీఎం రేవంత్రెడ్డి అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఓవైపు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసనలు, నిలదీతల పర్వం కొనసాగుతోంది. కొన్నిచోట్ల పేద ప్రజలే గాక సొంత పార్టీ నాయకుల నుంచే కాం గ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది.
తన పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ ఓ మహిళ కన్నీరు కారుస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్లపై పడినా పట్టించుకోని ఘటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాక్షిగా జనగామ జి�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరులేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాలో చోటుచేసుకున్నది. �
ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయ్యింది. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పట్టణ పేదలు ప్రభుత్వం చెప్తున్న ఇన్-సిటూ (ఉంటున్నచోటే ఇల్లు నిర్మించడం) విధానంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇండ్లు నిర్మించే వరకు వారు అద్దె ఇ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం రూ.5 లక్షలతో సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు.
వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎండగడుతున్నారు. యాసంగి వడ్ల కొనుగోలు ఆలస్యమవుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలన