Indiramma Housing Scheme | రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల మాదిరిగానే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సైతం అరకొరగా అమలుచేసి మమ అనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 82 లక్షల దరఖాస్తు
ఇందిరమ్మ ఇండ్ల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీని పైలట్ గ్రామంగా అధికారులు ఎంపిక చేశారు. జనవరి 26న ఎమ్మెల్యే కోరం కనకయ్య ధర్మపురం గ్రామంలో 40 మందికి, రాయికుంటలో 32 మందికి, నామాల�
మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? తొలుత అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో సీసీ రోడ్లు, చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ �
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తారా? అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమా? ఇంటి దొంగల రాజ్యమా? అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో లోపాలపై ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్కుమార్ �
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీల్లో సభ్యులు పాత్ర నామమాత్రమేనని, వారితో సంబంధం లేకుండా జాబితాలను రూపొందిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమ తల్లి �
ప్రజాప్రతినిధులకు ఇందిరమ్మ ఇండ్ల సెగ తగులుతున్నది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పక్కా గృహాలు మంజూరవుతున్నాయని గ్రామాలకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్న�
‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టు’గా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి! ‘మీకు ఇల్లు మంజూరైంది. వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి. మేము వచ్చి ముగ్గు పోస్తాం’ అంటూ అధికారులు హడా�
రామాయంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) 363 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో దామరచెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో 97 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు కేవలం ఆరుగు
ఇందిరమ్మ ఇండ్లను కేవలం కాంగ్రెస్ పార్టీ వారికే కేటాయిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడి నిరసనలను అక్కడే తొక్కిపట్టే ప్రయత్నం చేస్
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, అధికారులు తన పేరును తొలగించారనే మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత�
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను ఎంపీడీవో ప్రదర్శించగా, కొందరు తమ పే