పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్థులు ఆరోపించారు. కాం�
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాలలో గురువారం చోటుచేసుకున్నది. సుద్దాలలో పంచాయతీ కార్యదర్శి కళ ఆధ్వర్యంలో గ్రా�
‘మా గ్రామానికి కేవలం నాలుగు ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. ఇస్తే 60 ఇండ్లు ఇయ్యండి.. లేదంటే ఈ నాలుగు కూడా రద్దు చేయండి’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఇందిరమ్మ గ్రామ కమిటీ స�
Indiramma House | నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన నిరుపేదలు మంగళవారం రోడ్డెక్కి న
Indiramma House | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సిరిసిల్ల డీఎస్పీ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలు పంచాయతీ సెక్రెటరీ (Panchayati Secretary) మిస్సింగ్ కలకలం రేపుతుంది. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో గ్రామపంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్య�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదన్న ఆవేదనతో కాంగ్రెస్ నాయకుడైన మాజీ వైస్ ఎంపీపీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వారించి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకొని, పోలీసుల�
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశి�
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యల పరి
నియోజకవర్గ అభివృద్ధే తన ద్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నా రు. వర్షాకాలంలోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
హోంగార్డుల రేషన్కార్డులపై కాం గ్రెస్ సర్కారు కన్ను పడిందా? వాటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదా? ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పేరుతో ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టిందా? అంట�