కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశి�
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యల పరి
నియోజకవర్గ అభివృద్ధే తన ద్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నా రు. వర్షాకాలంలోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
హోంగార్డుల రేషన్కార్డులపై కాం గ్రెస్ సర్కారు కన్ను పడిందా? వాటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదా? ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పేరుతో ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టిందా? అంట�
‘మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి’ అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే మొక్కల పాలిట శాపంగా మారారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిబంధనలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దవుతుందని షరతు విధించడంతో లబోదిబోమంటున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆయోమయం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడును పైలట్ గ్రామపంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు.
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం డైలమాలో పడ్డట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో జనం నుంచి వచ్చిన తీవ్ర నిరసనలతో వెనక్కి తగ్గిందని సమాచారం. ప్రతికూల ఫలితాలు తప్పవని భావిస్తున్నదని,
ఇష్టారాజ్యంగా, అనాలోచితంగా, అమలుకు సాధ్యం కాని 420 హామీలను ప్రజలపై గుప్పించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సగటు మనిషిని, రైతులను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించింది. కాగా, సామాజిక ఉద్యమకారుడ
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకాలు అభాసుపాలవుతున్నాయి. గ్రామసభల్లో అర్హులైన లబ్ధిదారులు ప్రొసీడింగ్స్ పంపిణీలో మిస్సయ్యారు. వారి స్థానంలో కొత్తవారు దర్శనమిచ్చారు. దీంతో పైలట్ గ్ర�