రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలు అమలు చేస్తున్న తీరుపై జనాగ్రహం వ్యక్తం అవుతున్నది. ఈనెల 26వ తేదీ నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పిన సర్కారు.. మండలానికి ఒక్క గ్రా�
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా గ్రామ కార్యదర్శిని బెదిరించాడు. తనకు ఇల్లు రాకపోతే అవసరమైతే ఎకరం పొలం అమ్మి అయినా సరే చంపుతానంటూ ఫోన్చేసి భయభ్రాంతులకు గురిచేశాడు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, అధికారులు అనుసరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల ప్రారంభోత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నదని రాజకీయవర్గ�
పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. రాత్రికి రాత్రే అర్హుల పేర్లు తొలగించి జాబితాలు తయారు చేశారంటూ ప్రజానీకం మండిపడింది.
‘గరీబుల ఇండ్లకు ఇందిరమ్మ పేరు అడ్డంకిగా మారనున్నదా?’ అంటే.. బీజేపీ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనుబట్టి ‘అవును’ అనే అనిపిస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పేదల గృహనిర్మాణ �
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డుల పేరిట నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అందకు అనుగుణంగా అధికారులతో సర్వేలు చేయిం�
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రారంభించాలని నిర్ణయించిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు కేవలం కొంత మందిని మాత్రమే ఎంపిక చేసి అర్హులైన సుమారు లక్ష మందికి అన్యాయం చేసి�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా చదువుతుండగా, ఒక్కసారిగా ప్రజలు తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఆగ్రహంంతో వేదిక ముందు బైఠాయించారు. చింత�
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన గ్రామసభలు రచ్చ రచ్చగా మారాయి. అధికారుల నిలదీతలు.. నిరసనల హోరుతో అట్టుడికాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డుల�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తలపెట్టిన గ్రామ, వార్డు సభలు మంగళవారం తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిర�
నిరసనలు, నిలదీతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు (Ward Sabha) నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా నాలుగు పథకా�
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్