బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిమ్యానాయక్ తాండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు.
‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీక
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇసుక అతి ముఖ్యమైన ముడి సరుకు. ఇప్పుడు ఇది లబ్ధిదారులకు అత్యంత ఖరీదైనదిగా మారింది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం మండలంలోని కొర్రతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారు కొర్ర మ
అచ్చంపేట మండలంలోని సింగారం, ఎద్దుమిట్ట తండా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) పంచాయతీ కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద వాడి కల అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇప్పటి ధరల ప్రకారం ఒక్కో లబ్ధిదారుడిపై రూ.2 లక్షలకుపైగా అదనపు భారం పడుతున్నది. ఉచిత ఇసుక వల్ల లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం అరకొరగానే ఉ�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెంద�
ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఆడబిడ్డ అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బలుపు మాటలు మాట్లాడాడు. అధికార దర్పాన్ని చూపించాడు. తానూ ఒక మనిషినేనన్న సోయి మరిచి ఆడబ
‘ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో, సర్వేలో నా పేరు ఉన్నది. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేమని అడిగితే కలెక్టర్ను అడుక్కో. సీఎంకు చెప్పుకోమంటరా? మరి మీరున్నది ఎందుకు?’ అంటూ ఓ దళిత వితంతు మహిళ ఎంపీడీవోను నిలదీసింది.
స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆ నియోజకవర్గానికి చెందిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
గత రెండేడ్లుగా స్నానల గదినే అవాసంగా చేసుకొని దుర్భర జీవితం కొనసాగిస్తున్న ఓ పేద కుటుంబానికి చెందిన ఒంటరి దళిత మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక పోవడంతో బాత్రూమ్లోనే నివసించే దుస్తుతి నెలకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 388 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబ్లు వేయగా, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు రూ.98.64 కోట్లు విడుదల చేసినట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో పాలనను గాలికొదిలేశారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పర్సంటేజీల రాజ్యం నడుస్తున్నదని �
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో అవకతవకలు రచ్చకెక్కుతున్నాయి. కాంగ్రెస్ నేతలు తమకు నచ్చినవాళ�