జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వ నిబంధనలు.. అధికంగా పెరిగిన మెటీరియల్ ఖర్చులని స్పష్టమవుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయగా, 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినట్టు, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
“నేను నియోజకవర్గ స్థాయి నాయకుణ్ని, నేను ఎంత చెప్తే అంతే.. ఎమ్మెల్యే నా మాటే వింటాడు.. నేను చెప్పినట్లు చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా’నంటూ వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకు�
‘రేపు ఎమ్మెల్యే వస్తున్నా డు.. ఈ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం శంకుస్థాపన చేస్తాడు. అందుకే భూ మిని చదును చేస్తున్నాం. ఇది మీ పట్టాభూమి అయితే మాకేంటి? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మా పనులకు ఎవరైనా అడ్డం వ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం పేదోడికి కలగానే మిగులుతుంది. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలని ఓ మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇం�
కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని తెలంగాణ ఉద్యమకారుడు తిరస్కరించాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదా�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి ప్రజల నుంచి మరోసారి నిరసనసెగ తగిలింది. ప్రతిచోటా స్థానికులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల �
బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిమ్యానాయక్ తాండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు.
‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీక
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇసుక అతి ముఖ్యమైన ముడి సరుకు. ఇప్పుడు ఇది లబ్ధిదారులకు అత్యంత ఖరీదైనదిగా మారింది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం మండలంలోని కొర్రతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారు కొర్ర మ
అచ్చంపేట మండలంలోని సింగారం, ఎద్దుమిట్ట తండా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) పంచాయతీ కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద వాడి కల అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇప్పటి ధరల ప్రకారం ఒక్కో లబ్ధిదారుడిపై రూ.2 లక్షలకుపైగా అదనపు భారం పడుతున్నది. ఉచిత ఇసుక వల్ల లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం అరకొరగానే ఉ�