ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అవినీతి మయంగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇం డ్ల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీల�
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, �
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా.. ఇదే సమయంలో దందా జోరుగా నడుస్తున్నది. అయితే
పట్టణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేనట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మురికివాడల్లో ఉంటున్న పేదలకు ఇన్-సిటూ పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్టు ప్రకటించిన రాష్ట్�
ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే చిత్ర విచిత్రమైన కేసుల నమోదు ప్రక్రియ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా టెర్ర�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతోపాటు కేసీఆర్ ఫొటో వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు బుధవారం మంత్రి వివేక్ నిర్వహించే కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్�
‘ఉన్నోనికే ఇందిర మ్మ ఇండ్లు ఇస్తున్నారని, ఒక్క ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇండ్లు వచ్చాయని, మా లాంటి పేదల పరిస్థితి ఏమిటి ?’ అని కాంగ్రెస్ నా యకులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, మాజీ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వ నిబంధనలు.. అధికంగా పెరిగిన మెటీరియల్ ఖర్చులని స్పష్టమవుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయగా, 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినట్టు, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
“నేను నియోజకవర్గ స్థాయి నాయకుణ్ని, నేను ఎంత చెప్తే అంతే.. ఎమ్మెల్యే నా మాటే వింటాడు.. నేను చెప్పినట్లు చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా’నంటూ వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకు�
‘రేపు ఎమ్మెల్యే వస్తున్నా డు.. ఈ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం శంకుస్థాపన చేస్తాడు. అందుకే భూ మిని చదును చేస్తున్నాం. ఇది మీ పట్టాభూమి అయితే మాకేంటి? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మా పనులకు ఎవరైనా అడ్డం వ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం పేదోడికి కలగానే మిగులుతుంది. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలని ఓ మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇం�
కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని తెలంగాణ ఉద్యమకారుడు తిరస్కరించాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదా�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి ప్రజల నుంచి మరోసారి నిరసనసెగ తగిలింది. ప్రతిచోటా స్థానికులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల �