ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప రైతులు హెచ్చరించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట
ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది.
జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యాశాఖ తదితర అంశాలపై అదనపు కలె�
పేదలకు ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Indlu) అవగాహన కల్పించడానికి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించ తల పెట్టిన నమూనా ఇంటి నిర్మాణంలో తీవ్ర జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గవర్నర్ సూచనల మేరకు ఉట్నూర్, భద్రాచలం, మన్ననూర్, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని 21నియోజకవర్గాల్లోని 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అవినీతిపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిని కాంగ్రెస్ నాయకులు వేధించారు. వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేసినందుకు బెదిరించారు. ఈ విషయాన్ని సైతం పోస్టు చేయడంతో పోలీసులకు ఫిర్యాద�
‘ ఇదివరకే ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో పేదలకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెందిన బాధిత మ�
ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అవినీతి మయంగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇం డ్ల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీల�
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, �
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా.. ఇదే సమయంలో దందా జోరుగా నడుస్తున్నది. అయితే
పట్టణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేనట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మురికివాడల్లో ఉంటున్న పేదలకు ఇన్-సిటూ పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్టు ప్రకటించిన రాష్ట్�
ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే చిత్ర విచిత్రమైన కేసుల నమోదు ప్రక్రియ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా టెర్ర�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతోపాటు కేసీఆర్ ఫొటో వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు బుధవారం మంత్రి వివేక్ నిర్వహించే కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్�
‘ఉన్నోనికే ఇందిర మ్మ ఇండ్లు ఇస్తున్నారని, ఒక్క ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇండ్లు వచ్చాయని, మా లాంటి పేదల పరిస్థితి ఏమిటి ?’ అని కాంగ్రెస్ నా యకులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, మాజీ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్�