ఐసీసీ టీ20 వరల్డ్కప్ గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు మాల్దీవులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తమ దేశంలో సంబురాలు చేసుకోవాలని దానిని తాము ఒక గౌరవంగా భావిస్తామన�
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నాన్నకు కూడా సంతోషం. కానీ 50 శాతమే నా కల నెరవేరింది. జెర్సీ ధరించి దేశం తరఫున మ్యాచ్ గెలిపించినప్పుడే వంద శాతం నా స్వప్నం సాకారమైనట్లు. ఒకప్పుడు
Virat Kohli: కోహ్లీ అయిదు రోజులు ఆలస్యంగా టీమిండియా జట్టుతో కలిశాడు. టీ20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు రోహిత్ సేన వారం ముందే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ మాత్రం శుక్రవారం అమెరికాకు చేరుక
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టు కోసం సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ను ఎంపిక చేసింది.
తెలంగాణ యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్ (60 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో.. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు గెలిచింది.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోరులో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 10 శాతం �
భారత క్రికెట్ జట్టులో హైదరాబాద్ ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతున్నది. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్, ఠాకూర్ తిలక్వర్మ టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా తాజాగా జూనియర్ జట్టుకు అరవెల్లి అవినా
అండర్-19 ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది.