భారత జట్టు మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా ఎదగాలని కోరుకుంటున్నదని యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. మ్యాచ్ ముగిశాక రాణా మాట్లాడుతూ.. ‘జట్టు మేనేజ్మెంట్ నన్ను ఆల్రౌండర్గా చూడాలనుకుంటున్నది.
త్వరలో మొదలుకాబోయే ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్నకు ముందు భారత జట్టు దుమ్మురేపింది. హైదరాబాద్ యువ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 118, 16 ఫోర్లు)తో పాటు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 127, 9 ఫోర్�
భారత జట్టుకు మద్దతిచ్చాడనే కారణంతో పాకిస్థానీ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై ఆ దేశ కబడ్డీ సమాఖ్య క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఇటీవల బహ్రెయిన్లో జరిగిన జీసీసీ కప్లో భాగంగా ఉబైదుల్లా.. భారత జెర�
స్వదేశంలో జరుగుతున్న స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరుటి ఎడిషన్లో కాంస్యం గెలిచి ఈసారి కచ్చితంగా పతకం రంగు మార్చాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన భారత్..
ఎస్డీఏటీ స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్.. 3-0తో దక్షిణాఫ్రికాను ఓడించి సెమీస్ బెర్తును ఖరారుచేసుకుంది.
ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన పోరులో భారత్.. 4-8తో జపాన్ చేతిలో ఓటమిపాలైంది.
దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత భారత తాత్కాలిక సారథి రిషభ్ పంత్ టీమ్ఇండియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. గత రెండు వారాల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని, ఆటగాళ్లుగానే గాక జట�
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�
అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్
మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.