శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను విజయంతో ముగించింది. రెండో ఇన్నింగ్స్లో లంక ఎలెవన్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 45 ఓవర్�
దేశవాళీల్లో సత్తాచాటిన జమ్మూకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత జట్టులోకి వచ్చాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన బుమ్రా స్థానాన్ని ఈ బారాముల్లా పేసర్ భర్తీ చేయనున్నాడు.
వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును మంగళవారం (28న) ప్రకటించనుండగా సెలక్టర్లకు ప్రధాన ఆటగాళ్ల ఫిట్నెస్ చిక్కులు కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి.
ఇటీవల పేలవ ఫామ్తో సతమతమవుతున్న వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై వేటు పడింది. ఈనెల 23 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టులో అతడు చోటు కోల్పోయాడు.
ఐపీఎల్లో పవర్ఫుల్ బ్యాటింగ్తో దంచికొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ టూర్లో స్పెషల్ ట్రీట్మెంట్ లభించనుంది.
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్, ఊబర్ కప్లకు వేళైంది. డెన్మార్క్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి మొదలుకానుంది. 2022 లో థామస్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే ప
బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఒసియానియా గ్రూప్-1లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదుచేసింది. ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్లో శుక్రవారం జరిగిన పోరులో భారత్.. 3-0తో మంగోలియాను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను �
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. ఆ ప్రయాణాన్ని ఐర్లాండ్ టూర్తో ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్లో టీమ్ఇండియా.. ఐర్లా�
ఏఎఫ్సీ మహిళల ఆసియాకప్లో భారత్ పోరాటం ముగిసింది. టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో భారత జట్టు ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో భారత్ 1-3 తేడాతో చైనీస్ తైపీ చేతిల�
నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనున్నది. పూల్-బీలో భాగంగా భారత అమ్మాయిలు.. నేడు వేల్స్తో తలపడనున్నారు.
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో మరో మరుపురాని రోజు. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆశయాలు మోసుకుంటూ భారత జట్టు కొత్త అధ్యాయం లిఖించింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీన�
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న యువ భారత జట్టు జోరు కొనసాగించింది. సూపర్ సిక్స్ గ్రూప్ -2లో భాగంగా మంగళవారం బులవాయొలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 జట్టు ఏకంగా 20