వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. ఆ ప్రయాణాన్ని ఐర్లాండ్ టూర్తో ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్లో టీమ్ఇండియా.. ఐర్లా�
ఏఎఫ్సీ మహిళల ఆసియాకప్లో భారత్ పోరాటం ముగిసింది. టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో భారత జట్టు ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో భారత్ 1-3 తేడాతో చైనీస్ తైపీ చేతిల�
నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనున్నది. పూల్-బీలో భాగంగా భారత అమ్మాయిలు.. నేడు వేల్స్తో తలపడనున్నారు.
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో మరో మరుపురాని రోజు. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆశయాలు మోసుకుంటూ భారత జట్టు కొత్త అధ్యాయం లిఖించింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీన�
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న యువ భారత జట్టు జోరు కొనసాగించింది. సూపర్ సిక్స్ గ్రూప్ -2లో భాగంగా మంగళవారం బులవాయొలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 జట్టు ఏకంగా 20
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ సూపర్ సిక్స్లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కప్ వేటలో మరో అడుగు వేసింది. తమ చివరి లీగ్ పోరులో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 7 వి�
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు.. బుధవారం నుంచి ఆరంభమైన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఘనవిజయంతో ప్రారంభించింది. పరుగుల వరద పారిన మ్యాచ్లో టీమ్ఇండియాదే పైచేయి అయింది.
భారత జట్టు మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా ఎదగాలని కోరుకుంటున్నదని యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. మ్యాచ్ ముగిశాక రాణా మాట్లాడుతూ.. ‘జట్టు మేనేజ్మెంట్ నన్ను ఆల్రౌండర్గా చూడాలనుకుంటున్నది.
త్వరలో మొదలుకాబోయే ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్నకు ముందు భారత జట్టు దుమ్మురేపింది. హైదరాబాద్ యువ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 118, 16 ఫోర్లు)తో పాటు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 127, 9 ఫోర్�
భారత జట్టుకు మద్దతిచ్చాడనే కారణంతో పాకిస్థానీ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై ఆ దేశ కబడ్డీ సమాఖ్య క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఇటీవల బహ్రెయిన్లో జరిగిన జీసీసీ కప్లో భాగంగా ఉబైదుల్లా.. భారత జెర�
స్వదేశంలో జరుగుతున్న స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరుటి ఎడిషన్లో కాంస్యం గెలిచి ఈసారి కచ్చితంగా పతకం రంగు మార్చాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన భారత్..
ఎస్డీఏటీ స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్.. 3-0తో దక్షిణాఫ్రికాను ఓడించి సెమీస్ బెర్తును ఖరారుచేసుకుంది.