మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే కెరీర్ను కొనసాగించాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలంటే డొమెస్టిక్ క్రికెట�
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. మాజీ క్రికెటర్లు ఆడుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ పూల్ ‘సీ’లో భారత్.. 2 పరుగుల తేడా (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో)తో దాయాది పాకిస్థాన్ను ఓడించింది.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అ
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �
ఇటీవల ఫిట్నెస్, ఫామ్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణించిన షమీ.. తాజాగా రంజీ సీజన్ రెండో మ్యాచ్లో ఫైఫర్తో సత్తాచ�
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా.. 53 �
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో గెలుపు అంచులదాకా వచ్చిన భారత జట్టు కీలక సమయంలో తడబడి టోర్నీలో హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇండోర్
సుల్తాన్ ఆఫ్ జొహొర్ హాకీ కప్లో 8వ సారి ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్ పోరులో తడబడింది. ఫైనల్లో భారత్ 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ట్రోఫీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ సొంతం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దుబా
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తమపై స్లెడ్జింగ్కు దిగినా వారికి విజయంతోనే బుద్ధి చెప్పామని భారత క్రికెటర్ తిలక్ వర్మ అన్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి అసాధారణ బ్యా�
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో భారత జట్టు తొలి రోజే అదరగొట్టింది. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్ మూడు పతకాలూ గెలిచి క్లీన