ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన పోరులో భారత్.. 4-8తో జపాన్ చేతిలో ఓటమిపాలైంది.
దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత భారత తాత్కాలిక సారథి రిషభ్ పంత్ టీమ్ఇండియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. గత రెండు వారాల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని, ఆటగాళ్లుగానే గాక జట�
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�
అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్
మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే కెరీర్ను కొనసాగించాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలంటే డొమెస్టిక్ క్రికెట�
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. మాజీ క్రికెటర్లు ఆడుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ పూల్ ‘సీ’లో భారత్.. 2 పరుగుల తేడా (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో)తో దాయాది పాకిస్థాన్ను ఓడించింది.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అ
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. �
ఇటీవల ఫిట్నెస్, ఫామ్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణించిన షమీ.. తాజాగా రంజీ సీజన్ రెండో మ్యాచ్లో ఫైఫర్తో సత్తాచ�
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా.. 53 �