వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
టీమ్ఇండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చింది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో మూడేండ్ల ఒప్పందాన్ని మధ్యలోనే వదిలేసుకున్న ‘డ్రీమ్ 11’ స్థానాన్ని తాజాగా ప్రముఖ టైర్�
మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత్.. 1-1తో జపాన్తో పోరును డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచుంటే భారత జట్టు నేరుగా ఫైనల్స్కు ప్రవేశించేది.
హంగ్జౌ(చైనా) వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఆసియా కప్ టోర్నీ కోసం భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. గురువారం సమావేశమైన హాకీ ఇండియా(హెచ్ఐ) సెలెక్షన్ కమిటీ స్టార్ మిడ్ఫీల్డర్ సలీమా ట�
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్కప్లో బరిలోకి దిగే భారత జట్టుకు తెలంగాణకు చెందిన గాడిపల్లి ప్రశాంత్ ఎంపికయ్యాడు. అమెరికాలోని ఇండియానాలో అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం 14 మందితో సోమవా�
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్తో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు ఏక�
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భారత్ 110-83తో యూఏఈపై అద్భుత విజయం సాధించింది. తమ తొలి పోరులో �
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్
ఈ నెల 15 నుంచి 21 వరకు ఇరాన్లో జరిగే బేస్బాల్ వెస్ట్ ఏసియా కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు బేస్బాల్ అస
ఒకే వేదికలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లన్నీ ఆడుతుండటంతో భారత జట్టు ప్రయోజనం పొందుతుందని ఆరోపిస్తున్న విమర్శకులకు టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
హైబ్రిడ్ మోడల్లో భాగంగా చాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లను దుబాయ్లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్ అడ్వాంటేజ్' లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఘాటుగా కౌంటర�