బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భారత్ 110-83తో యూఏఈపై అద్భుత విజయం సాధించింది. తమ తొలి పోరులో �
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్
ఈ నెల 15 నుంచి 21 వరకు ఇరాన్లో జరిగే బేస్బాల్ వెస్ట్ ఏసియా కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు బేస్బాల్ అస
ఒకే వేదికలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లన్నీ ఆడుతుండటంతో భారత జట్టు ప్రయోజనం పొందుతుందని ఆరోపిస్తున్న విమర్శకులకు టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
హైబ్రిడ్ మోడల్లో భాగంగా చాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లను దుబాయ్లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్ అడ్వాంటేజ్' లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఘాటుగా కౌంటర�
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టుకు చెందిన క్రికెటర్లు భార్య, పిల్లలు లేకుండా దుబాయ్కు సోలోగానే పయనమవనున్నారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం కనీసం 45 రోజుల విదేశీ పర్యటన అయితే రెండు వారాల పాట�
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియ�
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిల అజేయ ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్ర�
త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని �
Harbhajan Singh | జట్టుల్లో సూపర్స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలని.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐని కోరారు. పదేళ్ల తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బో
వచ్చే ఏడాది కౌలాలంపూర్ (మలేషియా) వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా సెలక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.