ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టుకు చెందిన క్రికెటర్లు భార్య, పిల్లలు లేకుండా దుబాయ్కు సోలోగానే పయనమవనున్నారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం కనీసం 45 రోజుల విదేశీ పర్యటన అయితే రెండు వారాల పాట�
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియ�
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిల అజేయ ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్ర�
త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని �
Harbhajan Singh | జట్టుల్లో సూపర్స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలని.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐని కోరారు. పదేళ్ల తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బో
వచ్చే ఏడాది కౌలాలంపూర్ (మలేషియా) వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా సెలక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర
Ind Vs Ban: రోహిత్ సేన బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు రికార్డులు క్రియేట్ చేసింది. ఇవాళ టీమిండియా కేవలం 10.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టెస్టుల్లో అత్యంత వేగంగా వంద రన్స్ స్కోర్ చేసిన జట్టు�
ఈ ఏడాది అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది.
Paris Olympics: 58వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో.. అర్జెంటీనాతో జరిగిన ఒలింపిక్ మ్యాచ్ను ఇండియా డ్రా చేసుకున్నది. చివరి వరకు వెనుకబడి ఉన్న భారత్కు.. కెప్టెన్ తన గోల్తో ఆశను రేప
ఐసీసీ టీ20 వరల్డ్కప్ గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు మాల్దీవులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తమ దేశంలో సంబురాలు చేసుకోవాలని దానిని తాము ఒక గౌరవంగా భావిస్తామన�
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నాన్నకు కూడా సంతోషం. కానీ 50 శాతమే నా కల నెరవేరింది. జెర్సీ ధరించి దేశం తరఫున మ్యాచ్ గెలిపించినప్పుడే వంద శాతం నా స్వప్నం సాకారమైనట్లు. ఒకప్పుడు
Virat Kohli: కోహ్లీ అయిదు రోజులు ఆలస్యంగా టీమిండియా జట్టుతో కలిశాడు. టీ20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు రోహిత్ సేన వారం ముందే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ మాత్రం శుక్రవారం అమెరికాకు చేరుక