న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర
Ind Vs Ban: రోహిత్ సేన బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు రికార్డులు క్రియేట్ చేసింది. ఇవాళ టీమిండియా కేవలం 10.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టెస్టుల్లో అత్యంత వేగంగా వంద రన్స్ స్కోర్ చేసిన జట్టు�
ఈ ఏడాది అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది.
Paris Olympics: 58వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో.. అర్జెంటీనాతో జరిగిన ఒలింపిక్ మ్యాచ్ను ఇండియా డ్రా చేసుకున్నది. చివరి వరకు వెనుకబడి ఉన్న భారత్కు.. కెప్టెన్ తన గోల్తో ఆశను రేప
ఐసీసీ టీ20 వరల్డ్కప్ గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు మాల్దీవులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తమ దేశంలో సంబురాలు చేసుకోవాలని దానిని తాము ఒక గౌరవంగా భావిస్తామన�
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నాన్నకు కూడా సంతోషం. కానీ 50 శాతమే నా కల నెరవేరింది. జెర్సీ ధరించి దేశం తరఫున మ్యాచ్ గెలిపించినప్పుడే వంద శాతం నా స్వప్నం సాకారమైనట్లు. ఒకప్పుడు
Virat Kohli: కోహ్లీ అయిదు రోజులు ఆలస్యంగా టీమిండియా జట్టుతో కలిశాడు. టీ20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు రోహిత్ సేన వారం ముందే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ మాత్రం శుక్రవారం అమెరికాకు చేరుక
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టు కోసం సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ను ఎంపిక చేసింది.