Test Jersey: టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నారు. ఆ జెర్సీల ఫోటోలను ఇవాళ రిలీజ్ చేశారు. బీసీసీఐ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఆసీస్తో జరిగే టెస్టు
దాదాపుగా రెండు నెలల నుంచి ఐపీఎల్ టీ20 మూడ్లో ఉన్న భారత ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం సవాలుతో కూడుకున్నదే అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెల 7 నుంచి ఓవ�
వన్డేలపై ఆసక్తి తగ్గకుండా ఉండాలంటే.. 40 ఓవర్లకు కుదించడం మంచిదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశా�
Nagpur Test:ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ డే లంచ్ టైంకి 76 రన్స్ చేసి రెండు వికెట్లను కోల్పోయింది. నాగపూర్ టెస్టులో సూర్యకుమార్ యాదవ్, కోన భరత్లు ఇండియా తరపున అరంగేట్రం చేశారు.
చ్చే ఏడాది జరుగనున్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1 ప్లేఆఫ్ పోరు కోసం శనివారం ఆల్ఇండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) భారత జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 3, 4న డెన్మార్క్తో జరుగనున్న పోరు కోసం ఐదుగురితో కూడిన జ�
Kane Williamson | వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా
Shooting | ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు మరో స్వర్ణ పతకం సాధించింది. ఈ మెగా టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం అద్భుతంగా రాణించిన భారత పురుషుల జట్టు ఏకంగా స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది.
మహిళల ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. గురువారం సెమీస్లో 74 పరుగుల తేడాతో థాయ్లాండ
లాన్బౌల్స్లో భారత్కు రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల ఫోర్స్ ఈవెంట్లో భారత బృందం పసిడి పతకం కొల్లగొట్టి నయా చరిత్ర లిఖిస్తే.. పురుషుల ఫోర్స్ టీమ్ విభాగంలో మనవాళ్లు రజత పతకం సొంతం చేసుకున్నారు. �
భువనేశ్వర్: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ కోసం కటక్ చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెం�
చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు సత్తాచాటుతుందని.. తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఆశాభావం వ్యక్తంచేశాడు. వచ్చే నెలలో మహాబలిపురం వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో భారత్-‘ఎ’, ‘బి’ జట్లు రాణిస�
పోచెఫ్స్ట్రోమ్: ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో ఇంగ్లండ్తో పోరాడి ఓడింది. 2013లో ఇదే టోర్నీలో తమను ఓడించిన భారత్పై ప్రతీకారాన�