Kane Williamson | వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా
Shooting | ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు మరో స్వర్ణ పతకం సాధించింది. ఈ మెగా టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం అద్భుతంగా రాణించిన భారత పురుషుల జట్టు ఏకంగా స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది.
మహిళల ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. గురువారం సెమీస్లో 74 పరుగుల తేడాతో థాయ్లాండ
లాన్బౌల్స్లో భారత్కు రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల ఫోర్స్ ఈవెంట్లో భారత బృందం పసిడి పతకం కొల్లగొట్టి నయా చరిత్ర లిఖిస్తే.. పురుషుల ఫోర్స్ టీమ్ విభాగంలో మనవాళ్లు రజత పతకం సొంతం చేసుకున్నారు. �
భువనేశ్వర్: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ కోసం కటక్ చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెం�
చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు సత్తాచాటుతుందని.. తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఆశాభావం వ్యక్తంచేశాడు. వచ్చే నెలలో మహాబలిపురం వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో భారత్-‘ఎ’, ‘బి’ జట్లు రాణిస�
పోచెఫ్స్ట్రోమ్: ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో ఇంగ్లండ్తో పోరాడి ఓడింది. 2013లో ఇదే టోర్నీలో తమను ఓడించిన భారత్పై ప్రతీకారాన�
నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన కోహ్లీసేన పుంజుకోవాలని ప్రొటీస్ తహతహ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ఇంగ్లిష్ గడ్డపై ఎప్పుడో సాధించాం! కంగారూల నేలపై ఇట�
దేశవాళీల్లో దుమ్మురేపుతున్న యువకెరటం.. అండర్-19 వన్డే చాలెంజర్లో టాప్ స్కోరర్ భారత మహిళల క్రికెట్పై తనదైన ముద్రవేసి.. రెండు దశాబ్దాలుగా కీలక ప్లేయర్గా కొనసాగుతున్న మిథాలీరాజ్ బాటలోనే హైదరాబాద్ న
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు మెంటార్గా వ్యవహరించనున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. అందుకుగానూ ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. గతేడాది అంతర్
ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (విక�
టోక్యో: విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత బృందం ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామానికి చేరుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడలు కావడంతో 88 మంది భారత అథ్లెట్ల బృందం ప్రొటోకా�
టోక్యో: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. ఈ నెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్�