కౌలాలంపూర్: పురుషుల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో కెనడాను 10-1తో చిత్తుగా ఓడించిన భారత్ పూల్లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.ఆదిత్య (8ని.,43ని.), రోహిత్(12ని., 55ని.), అమన్దీప్ లక్ర(23ని., 52ని.), విష్ణుకాంత్(42ని.) గోల్స్ చేశారు.