చలో టోక్యో ... బయల్దేరిన భారత ప్లేయర్లు
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ప్లేయర్లు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. మొత్తం 88 మందితో కూడిన....
ఇంగ్లండ్ చేరిన భారత జట్లు లండన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఇంగ్లండ్ బయలుదేరిన టీమ్ఇండియా గురువారం ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెట్టింది. చాన్నాళ్ల తర్వాత టెస్ట
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ