Lahore | ‘ఆపరేషన్ సిందూర్'కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు గురువారం ఉదయం ముప్పేట దాడులతో పాకిస్థాన్లోని లాహోర్ సహా 12 నగరాల్లోని గగనతల రక్షణ వ్యవస్థను తుత్తినియలు చేసిం ది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశ
భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తమను రెచ్చగొడితే ‘తీవ్ర ప్రతిస్పందన’ ఉంటుందని తేల్చిచెప్పా
Operation Sindoor | భారత సాయుధ దళాలు జమ్ముపై దాడికి వచ్చిన పాకిస్థాన్కు చెందిన మూడు ఫైటర్జెట్ విమానాలను కూల్చివేశాయి. వీటిలో ఒకటి అమెరికా తయారీ ఎఫ్-16 కాగా, రెండు జేఎఫ్-17 విమానాలున్నాయి. ఎఫ్-16 పైలట్ బందీగా చిక్క�
Marco Rubio | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉభయ దేశాలకూ పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్�
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందకు పోరాడుతున్న భారత సైన్యానికి తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్
Pakistan Pilot | ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దాడులకు దిగిన పాకిస్థాన్కు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లు, మిస్సైల్స్ను కూల్చివేసింది. అలాగే పఠాన్కోట్ సెక్టార్ల�
Delhi | పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించా�
Ministry of Defence | పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధమ్పూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల�
Marco Rubio | ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశ
Operation Sindoor | ఉగ్రవాదులను అంతమొందించిన భారత సైన్యానికి ( Indian Army) సంఘీభావంగా గురువారం పరిగిలోని కొడంగల్ క్రాస్రోడ్డులో నిర్వహించిన ప్రదర్శనలో ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి పాల్గొన్నారు.
Union Govt | పాకిస్తాన్ వెబ్ కంటెంట్పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Operation Sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
పాకిస్థాన్ ఉగ్ర మూకలపై భారత సైన్యం వీరోచిత దాడికి సంబంధించిన వార్తలను online edition (ntnews.com)లో కవర్ చేసే సమయంలో, బుధవారం జరగ కూడని పొరపాటు ఒకటి జరిగింది. దాన్ని గుర్తించిన వెంటనే, ఆన్లైన్ ఎడిషన్లో నుంచి, అన్ని సోషల�