India Pakistan Tension | భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్�
దేశ సరిహద్దుల్లో క్షిపణుల శబ్దాలు హోరెత్తుతున్నాయి. శత్రుసైనికుల గుండెలు భయంతో ఠారెత్తుతున్నాయి. భారత జవాన్ల వీరోచిత పోరాట పటిమకు ఆసేతుహిమాచలం ప్రశంసలు మిన్నంటుతున్నాయి. దాయాదుల దాష్టికానికి బుల్లెట
‘ఓవైపు మన సైనికులు దేశంకోసం పోరాడుతుంటే.. సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు. అందుకే కేవలం ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రెస్మీట్ పెట్టాం. మన సైనికులకు సపోర్ట్గా
నటుడిగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ సేవా, దాతృత్వ కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు అగ్ర హీరో విజయ్దేవరకొండ. కరోనాతో పాటు వివిధ విపత్తుల సమయంలో ఆయన ఆపన్నులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆపర�
ప్రతీకార చర్యల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి భారత సైన్యం చేసిన దాడిలో కరాచీ పోర్టు తీవ్రంగా నాశనమైందంటూ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని పాక్ స్వయంగా ఒప్పుకొన్నది.
భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావం పెరుగుతున్నది. భారత్ సైన్యానికి మద్దతుగా ‘జై జవాన్.. జై భారత్' అంటూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆలయాల్ల�
సరిహద్దుల్లో కలకలం.. ఆ పల్లెలో కదనోత్సాహం. అలాగని ఆ గ్రామం ఎల్వోసీ సమీపంలో ఉందనుకుంటే
పొరపాటు. మన తెలంగాణలో.. పచ్చటి పొలాల మధ్య.. నిశ్చింతగా ఉన్న గ్రామం అది. కానీ, ఈ గడ్డన పుట్టిన
యోధులు రక్షణ రేఖ వెంబడి లక్�
Air India | భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు తెలిపింది. మే 15వ తేదీ వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ప�
India-Pakistan Tension | ఆపరేషన్ సిందూర్ తర్వాత మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు సరిహద్దులోని 26 ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి డ్రోన్లతో దాడికి తెగబ�
Operation Sindoor | వరుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్
MLC Kavitha | రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణలో నెలకొన్న ఈ సమయం�
Union Home Ministry | భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం హోం శాఖ లేఖల�