దేశం ముందున్న ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడమే తన ప్రథమ లక్ష్యమని భారత ఆర్మీ నూతన చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. అలాగే రాబోయే సవాళ్లపై దృష్టి సారించడం కూడా తన కార్యాచరణలో భా
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఉగ్రవాదుల
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
చైనాకు అన్ని విధాలా ముకుతాడు వేయడానికి భారత సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇప్పటికే వాతావరణం విషయంలో చైనాపై భారత సైన్యం ఆధిపత్యం సాధించింది. సరిహద్దుల్లో వుండే చలిని తట్టుకోలేక చైనా సై�
న్యూఢిల్లీ: భారత ఆర్మీ శుక్రవారం వైమానిక విన్యాసాలు నిర్వహించింది. సైనికుల రాపిడ్ రెస్పాన్స్ సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ డ్రిల్ చేపట్టారు. ఉత్తర సరిహద్దులో నిర్వహించిన ఈ విన్యాసాల్లో జవాన్లు తమ సత
అతనికి ఓ గమ్యం ఉంది. ఆ గమ్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. తన దిన చర్యలో భాగంగా అర్ధరాత్రి సమయంలో 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాడు. మరి అదేందో పొద్దున్నే రన్నింగ్ చేయొచ్చు కదా అ�
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోగల కురుంబాచి కొండ చీలికలో ఓ ట్రెక్కర్ చిక్కుకుపోయి రెండురోజులు నరకయాతన అనుభవించాడు.. కేరళకు చెందిన బాబు (23) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కొండ ఎక�
భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సైన్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను చెప్పా పెట్టకుండా ఫేస్బుక్ యాజమాన్యం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్�
భారత సరిహద్దులను కాపాడటంలో కీలక పాత్ర పోషించే ‘చినార్ కార్ప్స్’ అనే సైన్యం విభాగానికి చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలను ఫేస్బుక్ యాజమాన్యం బ్లాక్ చేసేసింది. ఇలా బ్లాక్ చేసి ఇప్పట�
ప్రారంభ వేతనం రూ.56,500/- బీటెక్ కోర్సులో ప్రవేశాలు.. కోర్సు పూర్తయిన తర్వాత కొలువు ఇంటర్ పాసయ్యారా? జేఈఈ మెయిన్-2021లో వ్యాలిడ్ స్కోర్ ఉందా? నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండి పై అర్హతలు ఉంటే కింది జాబ్ నోటిఫ�
చైనా, పాక్ విషయంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ వేదికపై నానుతూనే వున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సహా, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్
ప్రైవేటు సంస్థలతో కలిసి డిజైన్, అభివృద్ధి.. బడ్జెట్ కేటాయింపు 5 లక్షల కోట్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. స్వదేశీ ఉత్పత్తి అంటూ గొప్ప ఆదర్శాల�