వాఘా: 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ స్వీట్లు పంచుకున్నారు. వాఘా-అత్తారి బోర్డర్ వద్ద రెండు దేశాల సైనికులు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు. ఇక ఢిల్లీలో ర�
మరో 11 మంది జవాన్లకు కూడా29 మందికి పరమ్ విశిష్ట్ సేవా మెడల్384 గాలంట్రీ అవార్డులు సహా 939 పోలీసు మెడల్స్ ప్రకటన న్యూఢిల్లీ, జనవరి 25: ఉగ్రవాదులను తుదముట్టించడంలో ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్
Shaurya Chakra awards: కేంద్ర ప్రభుత్వం ముగ్గురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను ( Shaurya Chakra awards ) ప్రకటించింది. వారిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి.
China | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడ్ని చైనా సైన్యం అపహరించిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ గురువారం స్పందించింది.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లినట్ల ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ తాపిర్ గావో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఇండియన్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తీవ్రమైన మంచు తుఫాన్ కురుస్తోంది. దీనికి తోడు అక్కడ మంచుచరియలు కూడా విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు రెండు సార్లు చోటుచేసుకున్నాయి. అయితే చైక�
Naravane | ఆర్మీ నాగాలాండ్ పౌరులపై జరిపిన కాల్పుల ఘటన అట్టుడుకుతూనే వుంది. స్థానికులు ప్రతిరోజూ ఈ ఘటనను, ఏఎఫ్ ఎస్పీఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు