China | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడ్ని చైనా సైన్యం అపహరించిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ గురువారం స్పందించింది.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లినట్ల ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ తాపిర్ గావో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఇండియన్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తీవ్రమైన మంచు తుఫాన్ కురుస్తోంది. దీనికి తోడు అక్కడ మంచుచరియలు కూడా విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు రెండు సార్లు చోటుచేసుకున్నాయి. అయితే చైక�
Naravane | ఆర్మీ నాగాలాండ్ పౌరులపై జరిపిన కాల్పుల ఘటన అట్టుడుకుతూనే వుంది. స్థానికులు ప్రతిరోజూ ఈ ఘటనను, ఏఎఫ్ ఎస్పీఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో .. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు గాల్వన్ లోయలో జాత�
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా భారత్, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాలైన కేకే పాస్, డీబీవో, బాటిల్నెక్, కొంకలా, చుషుల్ మోల్డో, డెమ్చోక్ హాట్స్ప్రింగ్, నాథులా,
Army greets people: భారత ఆర్మీ బృందం ఒకటి దేశ ప్రజలకు వినూత్నంగా న్యూఇయర్ విషెష్ చెప్పింది. ఎనిమిది మంది సైనికులతో కూడిన ఓ బృందం భారీ జాతీయ పతాకాన్ని తీసుకుని
Jammu Kashmir | భారత్కు చెందిన ఓ వ్యక్తి 29 ఏండ్ల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాడు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం భారత్కు తిరిగొచ్చిన ఆ వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అపూర్వమైన స్�