శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో .. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు గాల్వన్ లోయలో జాత�
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా భారత్, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాలైన కేకే పాస్, డీబీవో, బాటిల్నెక్, కొంకలా, చుషుల్ మోల్డో, డెమ్చోక్ హాట్స్ప్రింగ్, నాథులా,
Army greets people: భారత ఆర్మీ బృందం ఒకటి దేశ ప్రజలకు వినూత్నంగా న్యూఇయర్ విషెష్ చెప్పింది. ఎనిమిది మంది సైనికులతో కూడిన ఓ బృందం భారీ జాతీయ పతాకాన్ని తీసుకుని
Jammu Kashmir | భారత్కు చెందిన ఓ వ్యక్తి 29 ఏండ్ల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాడు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం భారత్కు తిరిగొచ్చిన ఆ వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అపూర్వమైన స్�
Indian Army ASIGMA App | వాట్సప్ వల్ల వచ్చే ఒకే ఒక పెద్ద సమస్య.. ప్రైవసీ. యూజర్ల డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది. వాళ్లు పంపించే డాక్యుమెంట్లు, చాట్, ఫోటోలు, వీడియోలు హ్యాకర్లకు దొరకకుండా ఉంటాయి
న్యూఢిల్లీ: ఆర్మీ అంతర్గత కమ్యూనికేషన్ కోసం, కొత్త మెసేజింగ్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, ఆసిగ్మా (ASIGMA) అనే కొత్త మెసేజింగ్ అప్లికేషన్ను గురువారం ప్రారంభించారు. ఆసిగ్మ�
భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా
ముందుచూపు ముక్కుసూటితనం, నిర్భయత్వం, సాహసం- భారత సైనిక దళాల తొలి అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిత్వాన్ని, జీవితాన్నివెల్లడించే మాటలు ఇవి. వీటివల్లే ఆయన సైనిక జీవితంలో అత్యున్నత శిఖరాలను అ�
Bipin Rawat | త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత తొలి సీడీఎస్ జనరల్ బి�