లేహ్: లడాఖ్లోని లేహ్లో ఇవాళ అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ ఆ పతాకాన్న
లడాఖ్: తూర్పు లడాఖ్లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా తన కొత్త ఆయుధాన్ని మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను ఇండియన్ ఆర్�
కురవి, సెప్టెంబర్ 28: భారత ఆర్మీ క్రమశిక్షణకు మారుపేరని నేటి యువత భార త సైన్యంలో చేరాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. భారత్-ఇండియా 1971 యుద్ధంలో విజయాన్ని సాధించి యాబై ఏళ్లయిన సందర్భంగా హైద
మాస్కో: రష్యాలోని నిజ్నీలో ఈ నెల నుంచి 16 వరకు బహుళ దేశాల సైనిక విన్యాసాలు ‘జపాడ్ 2021’ జరుగనున్నాయి. భారత ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటున్నదని. ఈ నేపథ్యంలో ఆర్మీ చెందిన బృందం రష్యాకు బుధవారం బయలు దేరింది. కాగ�
న్యూఢిల్లీ: భారతీయ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న అయిదుగురు మహిళా ఆఫీసర్లకు ప్రమోషన్ వచ్చింది. ఆ అయిదుగురికి కల్నల్ ర్యాంక్ ( Colonel Rank ) ఇచ్చేందుకు సెలక్షన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్మ
రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్ | భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వ�
జెండా పండుగ| దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, లడఖ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
Mann Ki Baat: కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగి�
క్షిపణిని ప్రారంభించిన బీడీఎల్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ఆర్ ప్రసాద్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) రూపొందించిన భూ ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాన్ని ఛేదిం�
ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు.
విధి నిర్వహణలో అమరుడైన జవాన్ జశ్వంత్రెడ్డిహైదరాబాద్, జులై 9 (నమస్తేతెలంగాణ): కశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందగా వారిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన �