శ్రీనగర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు ఆర్మీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆయుధాల వినియోగంపై సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. రాజౌర�
అలస్కా: భారత, అమెరికా సైనికులు యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. అలస్కాలో జరుగుతున్న ఆ విన్యాసాల్లో.. భారతీయ ఆర్మీకి చెందిన సైనికులు రాటుదేలుతున్నారు. యుద్ద్ అభ్యాస్ పేరుతో ఈ శిక్షణ తరగతుల�
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీలో 39 మంది మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ లభించింది. దీనికోసం న్యాయపోరాటం చేసిన ఆ అధికారులకు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. మొత్తం 71 మంది మహిళా షార్ట్ సర
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనీస్ ఆర్మీ దూకుడు ఎక్కువైంది. లఢాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ హద్దు మీరుతున్నారు. దీంతో తాజాగా అత్యంత సున్నితమైన అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్
Heron Mark-1 drone | ఎల్ఏసీలో చైనా కదలికలను గుర్తించి, అడ్డుకట్ట వేసేందుకు అసోంలోని మిసామరి ఆర్మీ ఏవియేషన్ బేస్ వద్ద హెరాన్ మార్క్ -1 డ్రోన్ను నిఘా కోసం సైన్యం మోహరించింది.
న్యూఢిల్లీ: లఢాక్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి జరిగిన ఇండియా, చైనా మిలిటరీ కమాండర్ల స్థాయి చర్చలు విఫలమైనట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. తమ ప్రతిపాదనలకు చైనా అంగీకర
న్యూఢిల్లీ: ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిపోయింది. అందులో పంజాబ్ రెజిమెంట్ జవాన్లు రైతులతో కలిసి నిరసన తెలుపుతున్నట్లుగా ఉంది. ఓ టెంట్ కింద రైతులకు మద్దతుగా జవాన్లు నిలబడిన�
భారత సైన్యంలో రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి మొదటి ప్రపంచయుద్ధం నాటికే హైదరాబాద్ రెజిమెంట్ రెజిమెంట్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తాం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు వినోద్కుమార్
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సరిహద్దుల్లో చైనా మళ్లీ కవ్విస్తున్నది. లఢక్లో సమస్యను చర్చలతో పరిష్కరించుకొందాం అని చెప్తూ.. అరుణాచల్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నది. గతవారం తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు భా
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో దూసుకువచ్చిన చైనా సైనిక దళాలను భారత ఆర్మీ తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉత్తర�
లేహ్: లడాఖ్లోని లేహ్లో ఇవాళ అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ ఆ పతాకాన్న
లడాఖ్: తూర్పు లడాఖ్లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా తన కొత్త ఆయుధాన్ని మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను ఇండియన్ ఆర్�
కురవి, సెప్టెంబర్ 28: భారత ఆర్మీ క్రమశిక్షణకు మారుపేరని నేటి యువత భార త సైన్యంలో చేరాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. భారత్-ఇండియా 1971 యుద్ధంలో విజయాన్ని సాధించి యాబై ఏళ్లయిన సందర్భంగా హైద
మాస్కో: రష్యాలోని నిజ్నీలో ఈ నెల నుంచి 16 వరకు బహుళ దేశాల సైనిక విన్యాసాలు ‘జపాడ్ 2021’ జరుగనున్నాయి. భారత ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటున్నదని. ఈ నేపథ్యంలో ఆర్మీ చెందిన బృందం రష్యాకు బుధవారం బయలు దేరింది. కాగ�