న్యూఢిల్లీ: లఢాక్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి జరిగిన ఇండియా, చైనా మిలిటరీ కమాండర్ల స్థాయి చర్చలు విఫలమైనట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. తమ ప్రతిపాదనలకు చైనా అంగీకర
న్యూఢిల్లీ: ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిపోయింది. అందులో పంజాబ్ రెజిమెంట్ జవాన్లు రైతులతో కలిసి నిరసన తెలుపుతున్నట్లుగా ఉంది. ఓ టెంట్ కింద రైతులకు మద్దతుగా జవాన్లు నిలబడిన�
భారత సైన్యంలో రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి మొదటి ప్రపంచయుద్ధం నాటికే హైదరాబాద్ రెజిమెంట్ రెజిమెంట్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తాం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు వినోద్కుమార్
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సరిహద్దుల్లో చైనా మళ్లీ కవ్విస్తున్నది. లఢక్లో సమస్యను చర్చలతో పరిష్కరించుకొందాం అని చెప్తూ.. అరుణాచల్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నది. గతవారం తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు భా
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో దూసుకువచ్చిన చైనా సైనిక దళాలను భారత ఆర్మీ తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉత్తర�
లేహ్: లడాఖ్లోని లేహ్లో ఇవాళ అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ ఆ పతాకాన్న
లడాఖ్: తూర్పు లడాఖ్లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా తన కొత్త ఆయుధాన్ని మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను ఇండియన్ ఆర్�
కురవి, సెప్టెంబర్ 28: భారత ఆర్మీ క్రమశిక్షణకు మారుపేరని నేటి యువత భార త సైన్యంలో చేరాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. భారత్-ఇండియా 1971 యుద్ధంలో విజయాన్ని సాధించి యాబై ఏళ్లయిన సందర్భంగా హైద
మాస్కో: రష్యాలోని నిజ్నీలో ఈ నెల నుంచి 16 వరకు బహుళ దేశాల సైనిక విన్యాసాలు ‘జపాడ్ 2021’ జరుగనున్నాయి. భారత ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటున్నదని. ఈ నేపథ్యంలో ఆర్మీ చెందిన బృందం రష్యాకు బుధవారం బయలు దేరింది. కాగ�
న్యూఢిల్లీ: భారతీయ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న అయిదుగురు మహిళా ఆఫీసర్లకు ప్రమోషన్ వచ్చింది. ఆ అయిదుగురికి కల్నల్ ర్యాంక్ ( Colonel Rank ) ఇచ్చేందుకు సెలక్షన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్మ
రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్ | భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వ�
జెండా పండుగ| దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, లడఖ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.