న్యూఢిల్లీ: భారతీయ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న అయిదుగురు మహిళా ఆఫీసర్లకు ప్రమోషన్ వచ్చింది. ఆ అయిదుగురికి కల్నల్ ర్యాంక్ ( Colonel Rank ) ఇచ్చేందుకు సెలక్షన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్మ
రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్ | భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వ�
జెండా పండుగ| దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, లడఖ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
Mann Ki Baat: కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగి�
క్షిపణిని ప్రారంభించిన బీడీఎల్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ఆర్ ప్రసాద్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) రూపొందించిన భూ ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాన్ని ఛేదిం�
ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు.
విధి నిర్వహణలో అమరుడైన జవాన్ జశ్వంత్రెడ్డిహైదరాబాద్, జులై 9 (నమస్తేతెలంగాణ): కశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందగా వారిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన �
బీజింగ్: చైనీస్ ఆర్మీ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇండియాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరేషన్ల కోసం టిబెట్ యువతను ఆర్మీలోకి తీసుకొని శిక్షణ ఇస్తోంది. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం వీళ్లను ఉపయోగించుక
న్యూఢిల్లీ, జూలై 1: డ్రోన్లు ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉండటం భద్రతా సవాళ్లను సంక్లిష్టం చేస్తున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. డ్రోన్ల లాంటి కొత్త తరహా దాడులను నిరోధించడానికి పాత కాలపు ఆలో�
అదనంగా 50 వేల మందితో పటిష్ఠ నిఘా యుద్ధ విమానాలు, క్షిపణులతో సంసిద్ధం చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు చర్యలు న్యూఢిల్లీ, జూన్ 28: గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత బల
సెయిలింగ్లో సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు భారత నేవీ, ఆర్మీకి ఎంపికైన సునీల్, హర్షవర్ధన్ విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన గురుక