న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
Mann Ki Baat: కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగి�
క్షిపణిని ప్రారంభించిన బీడీఎల్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ఆర్ ప్రసాద్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) రూపొందించిన భూ ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాన్ని ఛేదిం�
ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు.
విధి నిర్వహణలో అమరుడైన జవాన్ జశ్వంత్రెడ్డిహైదరాబాద్, జులై 9 (నమస్తేతెలంగాణ): కశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందగా వారిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన �
బీజింగ్: చైనీస్ ఆర్మీ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇండియాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరేషన్ల కోసం టిబెట్ యువతను ఆర్మీలోకి తీసుకొని శిక్షణ ఇస్తోంది. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం వీళ్లను ఉపయోగించుక
న్యూఢిల్లీ, జూలై 1: డ్రోన్లు ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉండటం భద్రతా సవాళ్లను సంక్లిష్టం చేస్తున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. డ్రోన్ల లాంటి కొత్త తరహా దాడులను నిరోధించడానికి పాత కాలపు ఆలో�
అదనంగా 50 వేల మందితో పటిష్ఠ నిఘా యుద్ధ విమానాలు, క్షిపణులతో సంసిద్ధం చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు చర్యలు న్యూఢిల్లీ, జూన్ 28: గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత బల
సెయిలింగ్లో సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు భారత నేవీ, ఆర్మీకి ఎంపికైన సునీల్, హర్షవర్ధన్ విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన గురుక
జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ దగ్గర ఉన్న బందీపుర జిల్లా తులైల్ గ్రామానికి వెళ్లాడు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్కుమార్. గురువారం మధ్యాహ్నం హెలికాప్టర్లో ఆ ఊరికి వెళ్లిన అక్షయ్.. అక్కడి
లేహ్ : గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ లేహ్లో గా�
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ | లద్దాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే దేశ రక్షణలో రాజీ లేదని ప్రకటించిన సైన్యం.. వచ్చే వారం కీలకమైన సమావేశం న�
రెండేండ్ల క్రితం జమ్ముకశ్మీర్లో జరిగిన పుల్వామా దాడిలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భార్య నికితా కౌల్.. తన భర్త వారసత్వాన్ని కొనసాగించడానికి ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించింది
ముంబై: ఇంటర్మీడియట్ అర్హతతో యువత భారత సైన్యంలో చేరడానికి అవకాశం ఉంది. 10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీలో చేరితే ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించడంతో పాటు మంచి జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. తా