పితోరాగఢ్(ఉత్తరాఖండ్): అది 1952 వేసవికాలం, అప్పుడు పారులి దేవికి 12ఏండ్లు. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె భర్త భారత సైన్యంలో సైనికుడు. పారులి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆప్పటికి వీరిద్దరికి వివా�
శ్రీనగర్: దారితప్పి భారత్లో ప్రవేశించిన పాకిస్థానీ యువకుడిని భారత సైనికాధికారులు మానవతా దృక్పథంతో తిరిగి స్వదేశానికి పంపించారు. తీథ్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత అధికారులు పాకిస్థ�
న్యూఢిల్లీ: మంచు తుఫానులో చిక్కుకున్న 450 మందికి పైగా పర్యాటకులను ప్రాణాలకు తెగించి భారత సైన్యం రక్షించింది. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ మేరకు గురువారం రక్షణాధికారులు వెల్లడించారు. చైనా సరిహద్ద�
శ్రీనగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా.. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు.. 4 వేల కిలోమీటర్ల దూరాన్ని 50 రోజుల్లో పూర్తిచేసే పరుగు కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీ మ్యాన్ పి. వేలు గురువారం �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 130 సైనిక పాడి పరిశ్రమలను భారత సైన్యం శాశ్వతంగా మూసివేసింది. 132 ఏండ్ల పాటు సేవలందించిన డెయిరీలను మూసివేయనున్నారు.
ఖాట్మండు: భారత్ ఆర్మీ నుంచి నేపాల్ ఆర్మీకి లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్ సోమవారం అందింది. ప్రత్యేక విమానం ద్వారా న్యూఢిల్లీ నుంచి లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్లను ఖాట్మండులోని నేపాల్ ఆర్మీకి చేరుక�
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఈ నెల 25న ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘సైనికు
ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏసీఆర్ పక్కన పెట్టాలని ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 25: ‘ఇది పురుషుల కోసం పురుషులు నిర్మించిన సమాజం. ఇక్కడ సమానత్వం గురించి మాట్లాడటం బూటకం అవుతుం�
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా చైనా నిలిచింది. మిలిటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ చేసిన అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. భారీ బడ్జెట్లు కేటాయించినా కూడా ఈ �
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో గల ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో ఇండియన్ ఆర్మీ మార్చి 18 నుండి 25వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. రిజిస్టర్డ్ అభ్యర్థులకు మార్చి 14 నుం�