జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ దగ్గర ఉన్న బందీపుర జిల్లా తులైల్ గ్రామానికి వెళ్లాడు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్కుమార్. గురువారం మధ్యాహ్నం హెలికాప్టర్లో ఆ ఊరికి వెళ్లిన అక్షయ్.. అక్కడి
లేహ్ : గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ లేహ్లో గా�
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ | లద్దాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే దేశ రక్షణలో రాజీ లేదని ప్రకటించిన సైన్యం.. వచ్చే వారం కీలకమైన సమావేశం న�
రెండేండ్ల క్రితం జమ్ముకశ్మీర్లో జరిగిన పుల్వామా దాడిలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భార్య నికితా కౌల్.. తన భర్త వారసత్వాన్ని కొనసాగించడానికి ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించింది
ముంబై: ఇంటర్మీడియట్ అర్హతతో యువత భారత సైన్యంలో చేరడానికి అవకాశం ఉంది. 10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీలో చేరితే ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించడంతో పాటు మంచి జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. తా
శ్రీనగర్: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా భారత్, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని పూంచ్-రావ్కోట్ నియంత్రణ రేఖ వద్ద, మెన్ధర్-హాట్స్ప్రి�
జేఏజీ ఎంట్రీ స్కీం| ఇండియన్ ఆర్మీలో జెడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ (27వ కోర్సు అక్టోబర్ 2021)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
శ్రీనగర్ : భారతీయ సైనికులకు కొత్త ఆయుధాలు వచ్చాయి. నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు అత్యాధునిక రైఫిళ్లను అందించారు. సిగ్ సావర్ అజాల్ట్ రైఫిళ్లతో పాటు గలిల్ స్నైపర్ రైఫి�
శ్రీనగర్ : నార్కో డ్రగ్స్ అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని తాంగ్దర్ సెక్టార్లో చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీ, బీఎ
భారత్-చైనా| సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు