శ్రీనగర్: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా భారత్, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని పూంచ్-రావ్కోట్ నియంత్రణ రేఖ వద్ద, మెన్ధర్-హాట్స్ప్రి�
జేఏజీ ఎంట్రీ స్కీం| ఇండియన్ ఆర్మీలో జెడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ (27వ కోర్సు అక్టోబర్ 2021)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
శ్రీనగర్ : భారతీయ సైనికులకు కొత్త ఆయుధాలు వచ్చాయి. నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు అత్యాధునిక రైఫిళ్లను అందించారు. సిగ్ సావర్ అజాల్ట్ రైఫిళ్లతో పాటు గలిల్ స్నైపర్ రైఫి�
శ్రీనగర్ : నార్కో డ్రగ్స్ అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని తాంగ్దర్ సెక్టార్లో చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీ, బీఎ
భారత్-చైనా| సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు
పితోరాగఢ్(ఉత్తరాఖండ్): అది 1952 వేసవికాలం, అప్పుడు పారులి దేవికి 12ఏండ్లు. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె భర్త భారత సైన్యంలో సైనికుడు. పారులి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆప్పటికి వీరిద్దరికి వివా�
శ్రీనగర్: దారితప్పి భారత్లో ప్రవేశించిన పాకిస్థానీ యువకుడిని భారత సైనికాధికారులు మానవతా దృక్పథంతో తిరిగి స్వదేశానికి పంపించారు. తీథ్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత అధికారులు పాకిస్థ�
న్యూఢిల్లీ: మంచు తుఫానులో చిక్కుకున్న 450 మందికి పైగా పర్యాటకులను ప్రాణాలకు తెగించి భారత సైన్యం రక్షించింది. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ మేరకు గురువారం రక్షణాధికారులు వెల్లడించారు. చైనా సరిహద్ద�
శ్రీనగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా.. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు.. 4 వేల కిలోమీటర్ల దూరాన్ని 50 రోజుల్లో పూర్తిచేసే పరుగు కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీ మ్యాన్ పి. వేలు గురువారం �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 130 సైనిక పాడి పరిశ్రమలను భారత సైన్యం శాశ్వతంగా మూసివేసింది. 132 ఏండ్ల పాటు సేవలందించిన డెయిరీలను మూసివేయనున్నారు.