న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఇవాళ నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు �
అహ్మదాబాద్ : బోరుబావిలో పడిపోయిన బాలుడిని భారత ఆర్మీ విజయవంతంగా కాపాడింది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఏడాదిన్నర వయసున్న బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోలులో భాగంగా సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలు, సామగ్రి కొనుగోలు
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దుల్లో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని.. భద్రతను పెంచేందుకు భారత సైన్యం కీలకమైన ముందడుగు వేసింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ‘స్వాతి’ వెపన్ లొకే
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ముష్కరులను సైన్యం ఏరి వేస్తున్నది. స్పష్టమైన నిఘా, సమాచారంతో ఆర్మీ, సీఆర్ఎపీఎఫ్, స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఉగ్రవాదులను మట్టుబెడుతున్నది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో భద్�
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో డ్రాగన్ ఓ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో ఎక్కువగా భర్తీ చేస్తోంది. సరిహద్దుల్లో ఏం జరుగు
దేశం ముందున్న ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడమే తన ప్రథమ లక్ష్యమని భారత ఆర్మీ నూతన చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. అలాగే రాబోయే సవాళ్లపై దృష్టి సారించడం కూడా తన కార్యాచరణలో భా
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఉగ్రవాదుల
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
చైనాకు అన్ని విధాలా ముకుతాడు వేయడానికి భారత సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇప్పటికే వాతావరణం విషయంలో చైనాపై భారత సైన్యం ఆధిపత్యం సాధించింది. సరిహద్దుల్లో వుండే చలిని తట్టుకోలేక చైనా సై�