యుద్ధానికి చైనా సన్నద్ధమవుతుంటే భారత ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని, ముప్పును విస్మరిస్తున్నదని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు.
Kalyani Missile kits: తెలంగాణకు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్(కేఆర్ఏఎస్) .. భారతీయ రక్షణ దళాలకు మిస్సైళ్లను అందచేస్తున్నది. సుమారు వంద మిస్సైల్ కిట్స్ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ ఇస�
Farooq Abdullah | ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ ప్రక్రియలో భారత్ సైన్యం, కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవడం తగదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్
Richa Chadha | గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చా�
భారత కార్యకలాపాలపై మన పొరుగున ఉండే చైనా ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. తాజాగా భారత ఆర్మీపై ప్రధానంగా అందులోని గోర్ఖా రెజిమెంట్స్పై డ్రాగన్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిసింది.
భారత సేనకు సంబంధించి ఆర్టిలరీ సెంటర్ ఏర్పాటు చేసి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే మోటర్ సైకిల్యాత్రను ఏపీ, తెలంగాణ సబ్ఏరియా గ్రూప్ ఆఫీసర్, మేజర్ జనరల్ మన్రాల్ శనివారం ప్రారంభించారు.
దేశ సరిహద్దులో శత్రువుతో పోరాడి ఓ సైనికుడు అమరుడైతే దేశం కన్నా ఏం కావాలని అంటారు ఆ ఇంటి ఆడబిడ్డలు. కానీ, పోరాడకుండానే సైనికుల ప్రాణాలు పోతే! అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు.
Indian Army Dog Squad | బుల్లెట్ల వర్షం కురుస్తున్నా వైరి వర్గాలను తుదముట్టించేతెగువ.. ఇండియన్ ఆర్మీ డాగ్ ఫోర్స్ సొంతం. ‘యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్'లో రక్తం ధారలుగా పారుతున్నా.. ప్రాణాలొడ్డి మరీ తీవ్రవాదుల భరతం�