జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నది. వరుసగా ఆరో రోజు బుధవారం రాత్రి నాలుగు జిల్లాల్లోని వివిధ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు �
LoC | జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిస్తున్నారు. ఈ నెల మంగళ-బుధ వా�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స�
భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి (LOC) దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వరుసగా ఐదో రోజూ కాల్పులు విరమణ ఒప్పందానికి �
రక్షణ రంగంలో సైన్యం మీద భారత్ పెడుతున్న ఖర్చు పాకిస్థాన్ కన్నా తొమ్మిది రెట్లు అధికమని స్వీడన్కు చెందిన ఒక సంస్థ సోమవారం వెల్లడించింది. పహల్గాం దాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న
Pahalgam Attack : పహల్గామ్లోని బసరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను పేల్చేస్తోంది. శనివారం మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో ప
Indian Military | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్ - పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు భారత ఆర్మీ (Indian Army) బలమైన సందేశాన్ని పంపింది.
పహల్గాం ఉగ్రదాడితో (Pahalgam Attack) దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నవేళ పాకిస్థాన్ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతు�
Terror attack | పహల్గాం (Phahalgam) సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు (Terrorists) సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. మొత్తం ఐదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులకు దిగారు.
Siddaramaiah | తనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ భారత వైమానిక దళం (Indian Airforce officer) కు చెందిన వింగ్ కమాండర్ (Wing commander) చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఫుట్పాత్పై నిల్చుని ఉ
Encounter | జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ నెల 9 నుంచి కిష్త్వార్లో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్
జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం పన్నాగాన్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. అయిదుగురు చొరబాటుదారులను మట్టు బెట్టినట్టు సైన్యం వెల్లడించింద�