భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ సైనికులు (Pakistan) వరుసగా 12వ రోజూ కొనసాగాయి. జమ్ముకశ్మీర్లోని 8 సెక్టార్లలో సోమవారం రాత�
Pahalgam Attack | పహల్గాం తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలోనే రష్య
Arrest | భారత సైనిక దళాల (Indian Army) కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్ (Pakistan) కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ (Punjab) లో అరెస్ట్ చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిరోజులుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నది. ప్రతి రోజూ కాల్పు�
జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pak Army) కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి భారత పో�
జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నది. వరుసగా ఆరో రోజు బుధవారం రాత్రి నాలుగు జిల్లాల్లోని వివిధ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు �
LoC | జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిస్తున్నారు. ఈ నెల మంగళ-బుధ వా�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స�
భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి (LOC) దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వరుసగా ఐదో రోజూ కాల్పులు విరమణ ఒప్పందానికి �
రక్షణ రంగంలో సైన్యం మీద భారత్ పెడుతున్న ఖర్చు పాకిస్థాన్ కన్నా తొమ్మిది రెట్లు అధికమని స్వీడన్కు చెందిన ఒక సంస్థ సోమవారం వెల్లడించింది. పహల్గాం దాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న
Pahalgam Attack : పహల్గామ్లోని బసరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను పేల్చేస్తోంది. శనివారం మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో ప
Indian Military | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్ - పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు భారత ఆర్మీ (Indian Army) బలమైన సందేశాన్ని పంపింది.
పహల్గాం ఉగ్రదాడితో (Pahalgam Attack) దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నవేళ పాకిస్థాన్ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతు�
Terror attack | పహల్గాం (Phahalgam) సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు (Terrorists) సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. మొత్తం ఐదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులకు దిగారు.