Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్కౌంటర్ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది.
Agnipath Scheme: ఆర్మీ చేపట్టిన సంస్కరణల్లో అగ్నిపథ్ స్కీమ్ ఓ భాగం. సైన్యం ఎప్పుడు యంగ్గా ఉండాలన్నదే దాని లక్ష్యం. యుద్ధానికి సైన్యం ఎప్పుడూ ఫిట్గా ఉండాలనే ఆ స్కీమ్ను అమలు చేసినట్లు ప్రధాని మోదీ త�
Encounter | జమ్మూ కశ్మీర్ కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఈ ఘటనలో బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఎన్కౌంటర్ల�
జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక
Zorawar light tank | ఇండియన్ ఆర్మీ (Indian Army) కోసం ‘డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)’, లార్సెన్ అండ్ టుబ్రో (L&T) సంయుక్తంగా లైట్ ట్యాంక్ జొరావర్ (Zorawar) ను రూపొందించాయి. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన �
దేశ మిలిటరీ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు క్లాస్మేట్స్ ఆర్మీ, నేవీ అధిపతులు అయ్యారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి 1970లో మధ్యప్రదేశ్లోని రేవా�
Classmates As Army, Navy chiefs | దేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహవిద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్లయ్యారు. ఇండియన్ ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మే 1న నేవీ చీఫ్గా బాధ్యతలు చే�
Encounter | జమ్మూ డివిజన్లోని దోడా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గండోహ్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలను హతమార్చాయి. కాల్పుల్లో సైనికుడు గాయపడగా.. చికి�
Yoga day | అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకున్నాయి. మన దేశంలో కూడా తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో రకరకాల యోగాసనాలు వేసి యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు.
భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది.
భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. ఆయుధ, రక్షణ వ్యవస్థ స్వావలంభనలో భాగంగా దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్(ఆత్మాహుతి) డ్రోన్ ‘నాగాస్త్ర-1’ ఆర్మీ చేతికి అందింది.
Nagastra–1 | భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బాంబింగ్ డ్రోన్ ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి వచ్చింది. భారత సైన్యం మొత్తం 480 నాగాస్త్ర-1 డ్రోన్ల తయారీ కోసం నాగ్�