Manipur: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహ
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు పాకిస్థాన్ ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో అందుకు కౌంటర్గా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉగ్రవాదుల వేటకు ‘ఆపరేషన్ సర్వశక్తి’ చేపట్టాలని నిర�
Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రత గల మొబైల్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేసింది. సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ (సంభవ్) అని పిలుస్తున్న ఈ వ్యవస్థలో మూడో కంటికి తెలియకుండా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుక
జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) జిల్లాలో ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రం ఖనేటర్ ప్రాంతంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
కదన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ‘ఉగ్రం’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్ట
Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా రాణ్ గ్రామంలో బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీ�
Terror Attack | జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూన
Terror Attack | జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్�
Rajouri Encounter: ముష్కరులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్లో వారి జాడను గుర్తించిన శునకాన్ని ఇండియన్ ఆర్మీ ఘనంగా సత్కరించింది.