మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత
ఈ ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు భారత్ నుంచి మరో ఇద్దరు షూటర్లు అర్హత సాధించారు. రైజా ధిల్లాన్, అనంత్జీత్ సింగ్ విశ్వక్రీడల బెర్త్ దక్కించుకున్నారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్
Sunil Lahri: జనవరి 22వ తేదీ భారత్కు చాలా చరిత్రాత్మకమైందని, ఆ రోజున అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నట్లు సునిల్ లహ్రి తెలిపారు. డీడీలో ప్రసారం అయిన రామాయణం సీరియల్లో స
Myanmar Soldiers | మయన్మార్ సైనికులు (Myanmar Soldiers ) భారత్లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
భారత మహిళల హాకీ జట్టుకు భంగపాటు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని అమ్మాయిలు చేజేతులా వదులుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఎఫ్ఐహెచ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సత్తాచాటడంల
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Top Ten YouTube Channels : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వీడియో షేరింగ్ ప్లాట్ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్స్కేప్లో గేమ్ఛేంజర్గా మార�
Noise Colorfit Chrome : భారత్లో న్యూ లగ్జరీ స్మార్ట్వాచ్ను నాయిస్ లాంఛ్ చేసింది. కలర్ఫిట్ క్రోమ్ పేరుతో మెటల్ బాడీ, విభిన్న కలర్ ఆప్షన్స్తో నాయిస్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
భారత్లో వచ్చే 20 ఏండ్ల కాలంలో భారత్లో 2,840 నూతన విమానాలకు డిమాండ్ ఉంటుందని ఎయిర్బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్, ఎండీ రోమి మైలార్డ్ తెలిపారు.
Indian Railway | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Gold Reserves : ఆర్ధిక అనిశ్చిత వాతావరణంలో, సంక్షోభ సమయాల్లో దేశాన్ని ఆదుకునేందుకు బంగారం కొమ్ముకాస్తుంది. ఆపద వేళ భరోసా ఇచ్చే బంగారం ఏ దేశానికైనా అత్యవసరమే.
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు.. భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవటంపై ఆసక