పొట్టి ప్రపంచకప్నకు ముందు ఆడిన చివరి టీ20లో భారత్ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో ఒకటికి రెండు సూపర్ ఓవర్లు జరిగినా.. ఒత్తిడిని జయించిన టీమ్ఇండియాను విజయం వరించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగ�
Military Strength Ranking | ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా మిలిటరీ పవర్ (Military Strength) అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థా�
Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్..తన ఎస్యూవీ పరిధిని మరింత బలోపేతం చేసే దిశగా దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెట
Coronavirus | కొత్త ఏడాది ప్రారంభంలో విజృంభించిన కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 500 పైనే నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 200 దిగువకు పడిపోయాయి.
భారత్ దుమ్మురేపింది. అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర
Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
IAF | భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. స్వావలంభన కోసం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
ఫార్మాట్తో సంబంధం లేకుండా.. బరిలోకి దిగితే దుమ్మురేపడమే పరమావధిగా సాగే విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత పొట్టి క్రికెట్లో అడుగుపెడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్కు విరామమిచ్చిన కింగ్.
రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రక�
ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ అన్నారు. శనివారం బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు సమీపంలో వికసిత్ సంకల
మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్ల�
ఇంగ్లండ్తో జరుగనున్న తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఓవైపు సీనియర్లను కొనసాగిస్తూనే యువ వికెట్కీపర్, బ్యాటర్ ధృవ్ జురెల్కు సెలెక్షన్ కమిటీ అవవకాశం కల్పించ