IND vs ENG : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ (England) పోరాడుతోంది. మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు లంచ్ సమయానికి...
IND vs ENG : రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ సిరాజ్(Siraj) స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అశ్విన్ బౌలింగ్లో ఓపెనర్ జాక్ క్రాలే(20) మిడాఫ్లో కొట్టిన బంతిని డౌవ్ చూస్తూ అద్�
IND vs ENG : భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన ఓలీ పోప్(1) స్లిప్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి...
టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోమారు తళుక్కుమన్నాడు. తన వైవిధ్యమైన బ్యాటింగ్తో పొట్టి ఫార్మాట్కు కొత్త హంగులు అద్దిన సూర్యకుమార్..వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయ
భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు.
దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్ర
India Vs England: కోహ్లీ స్థానంలో కొత్త ప్లేయర్ను సెలెక్ట్ చేశారు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు అతను దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు జరగనున్నది. అయితే కో
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు చోటు లేకపోవడం ‘అసంబ�
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ జంట మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స
Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది.
Hardeep Puri : వచ్చే ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ దశాబ్ధి చివరి నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర�
Elon Musk | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా స్పందించారు. ఈ మే
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు వస్తున్న మార్కెట్లలో భారత్దే అగ్రస్థానం ఇప్పుడు. గడిచిన ఏడాది కాలంలో చైనా, జపాన్ దేశాల్లో కలిసి నమోదైన ఐపీవోల కంటే కేవలం భారత్లో వచ్చిన�