Maldives Tourism | భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకం (Maldives Tourism)లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
భారత్లో ప్రముఖ ఉక్కు తయారీ కంపెనీలుగా ఉన్న టాటా స్టీల్కు చెందిన యూకే ప్లాంట్, లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్కు చెందిన ఇటలీ ప్లాంట్ మూసివేత అంచున ఉన్నాయి.
తొలి రెండు రోజులు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లండ్.. అద్వితీయ పోరాటంతో అద్భుత విజయం సాధిస్తే.. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో ప్రభావం చూపల�
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన ఓలీ పోప్(Ollie Pope) డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 196 పరుగుల వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఇంగ్ల�
బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చ
Mallikarjun Kharge | ‘ఇండియా’ కూటమిలో విభేదాలు తొలగించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. కూటమి బాగా పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు �
IND vs ENG : భారత స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. దాంతో, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పరాభవం తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో సె
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) జట్టు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్లో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్...
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) ఆలౌటయ్యింది. మూడో రోజు తొలి సెషన్లో పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్(Joe Root) విజృంభణతో టీమిండియా 436 పరుగులకే కుప్పక�