వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు రెండో వార్మప్ మ్యాచ్కు సిద్ధమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడనుంది.
ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.
మొబైల్ డౌన్లోడ్ స్పీడ్లో భారత్ గ్లోబల్ ర్యాంక్ 72 స్థానాలు ఎగబాకి 47కు చేరుకున్నట్టు ఒక్లా వెల్లడించింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ 3.59 రెట్లు పెరిగినట్టు తెలిపింది.
సుహానీ షా.. తొలి భారతీయ మహిళా మెంటలిస్ట్. ఎదుటి మనిషి మనసును పుస్తకంలా చదివేయడం మెంటలిస్ట్ ప్రత్యేకత. ఇందులో మేజిక్ కూడా కలగలిసి ఉంటుంది. ఆరేండ్ల వయసులో సుహానీ తన తండ్రితో కలిసి సొంతూరు ఉదయ్పూర్లో ఓ �
WhatsApp | ఒక్క ఆగస్టులోనే 74.2 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఏడేండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. హైదరాబాదీల ఆతిథ్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నది. ఇక్కడి వంటకాలతో పాటు వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు పా
ఈ భూమి అత్యంత వైవిద్ధ్యంతో కూడినదని, అయితే మానవీయ విలువలు మనందరినీ ఏకం చేస్తున్నాయని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే అయినప్పటికీ, అంద
అరంగేట్రం ఆసియాగేమ్స్లో తెలంగాణ ధృవతార ఇషాసింగ్ మరోమారు తళుక్కుమంది. 10మీటర్ల ఎయిర్పిస్టల్ టీమ్ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో ఇషా వెండి వెలుగులు విరబూసింది. బరిలోకి దిగేంత వరకే.. ఒకసారి పోటీ మొద
మహిళల మూడు దశాబ్దాల కల సాకారమైంది. ఏన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై శుక్రవారం రాజముద్ర పడింది. ఇటీవల పార్లమెంట�
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు పాలనలో ప్రస్తుతం తిండి గింజలు దొరకని దుస్థితి దాపురించింది. ఆహార భద్రత కల్పించాలంటూ ప్రపంచ వా�
కేంద్ర ప్రభుత్వ విధాన లోపాలు, ముందుచూపు లేమితో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా భారత్ ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా జట్టుకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. లాహోర్, కరాచీలో అభిమానులు ఎలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారో.. హైదరాబాద్ లో కూడా అచ్చం అలాగే కనిపించింది.
భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ మరో ఐదు రోజుల్లో షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్మనీ దక్కనుంది. విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.16.35 కోట్లు ఇస్తామని ఐసీస�