కువైటీ పడవలో ప్రయాణించి, చట్టవిరుద్ధంగా భారత దేశంలో ప్రవేశించిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిట్సో డిట్టో (31), విజయ్ వినయ్ ఆంథో
నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
U-19 world cup 2024 | యువ ఆటగాళ్లు సమిష్టిగా కదంతొక్కడంతో.. అండర్-19 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన యంగ్ఇండియా.. ఈ టోర్నీలో ఓటమి ఎరగకుండా తుదిపోరుకు చేరింది. మంగళవా�
హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేష
Zambia | ఆఫ్రికన్ దేశం జాంబియా (Zambia) కలరా (cholera) కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వ�
దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది.
Mohan Bhagwat | ప్రపంచం మొత్తానికి భారత్ అవసరమని, ఇందుకు అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే భూలోకం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస
ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న వైజాగ్ టెస్టు రసకందాయంలో పడింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉన్న టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది.
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో శుభ్మన్ గిల్(101 నాటౌట్ : 136 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ కొట్టాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది భారీ స్కోర్ బాకీ పడిన గిల్...
తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా.. రెండో పోరుపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని 253 పరుగులకే ఆలౌట్ చేసి మంచి ఆధిక్యం మ