నవూఫ్ అల్మరీ.. సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు. యోగా దినోత్సవం నాడు పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. సౌదీ ప్రజలు స్వతహాగా ఫిట్నెస్ ప్రియులు. ఆరోగ్యానికి ప్రాధాన్య
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
Virat Kohli: కోహ్లీ బౌలరయ్యాడు. బంగ్లాతో మ్యాచ్లో అతను బౌలింగ్ చేశాడు. హార్దిక్కు గాయం కావడంతో.. అతని స్థానంలో విరాట్ బంతి పట్టాడు. మూడు బంతులు వేసిన కోహ్లీ.. రెండు రన్స్ ఇచ్చాడు.
Google: పిక్సెల్ స్మార్ట్ఫోన్లను ఇక నుంచి ఇండియాలో తయారు చేయనున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆ ఫోన్లు అందుబాటులోకి ర�
వన్డే ప్రపంచకప్లో చిన్న జట్లు దుమ్మురేపుతున్న దశలో.. టీమ్ఇండియా ఓ క్లిష్ట సవాలుకు సిద్ధమైంది! ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుం�
స్వలింగ సంపర్కుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల విధానాలు ముందుకువస్తున్నాయి. అనేక దేశాల్లో వారి వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పిల్లలను కనడం లేదా దత్తత తీసుకోవడం విషయంలోన
Rice Export | బియ్యం ఎగుమతుల (Rice Export) విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది.
Shashi Tharoor | 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) చైనాలో పర్యటిస్తున్నారు. చైనా (China) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం (BRI) ప్రారంభించి నేటికి పదేండ్లు పూర్తవుతున్నది.
క్రికెట్లోనే గొప్ప సమరంగా భావించే భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో.. టీమ్ఇండియా మరోసారి విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్లో దాయాది చేతిలో ఓటమంటూ ఎరుగని భారత్ 8వ విజయంతో రికార్డును నిలబెట్టుకుంది.
IND vs PAK | క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత కెప్టెన్ రోహితశర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.