ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన జరిగిన తొలి పోరులో భారత పురుషుల టీమ్ 3-0తో చిలీపై విజయం సాధించింది.
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(68) హాఫ్ సెంచరీ బాదాడు. హర్ట్లే బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అప్పటివరకూ నిదానంగా ఆడిన �
మన దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ చేస్తారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
ఓపెనర్ బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విజృంభణతో మూడో టెస్టు రసకందాయంలో పడింది. భారీ స్కోరు చేశామనుకున్న టీమ్ఇండియాకు ఒక్క సెషన్లోనే డకెట్ చుక్కలు చూపాడు. బంతి ఎలా పడ్డా
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు ఒక్కసారిగా కరిగిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడంతో గత వారాంతానికిగాను రిజర్వులు 5.24 బిలియన్ డాలర్లు తరిగిపోయి 617.23 బిలియన�
IND vs ENG 3rd Test : వైజాగ్ టెస్టు విజయంతో జోరుమీదున్న టీమిండియా(Team India) రాజ్కోట్లోనూ రఫ్ఫాడిస్తోంది. తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) శతకాలతో భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో రోజు తొలి సెషన
ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుప�
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు 15 ర్యాంక్లు చేజార్చుకుని 117వ స్థానం లో నిలిచింది.
బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ చాంపియన్షిప్లో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. గురువారం జరిగిన గ్రూపు పోరులో భారత్ ఓటమి వైపు నిలిచింది. సింగిల్స్ తొలి పోరులో ప్రణయ్ 6-21, 21-18, 21-19తో వెంగ్హాంగ్పై గెల�
చార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈవీ కార్ల కస్టమర్లకోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా-ఫాస్ట
ఎర్ర సముద్రంలో రవాణా సంక్షోభానికి తోడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, జనవరి నెలలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. మూడు నెలల గరిష్ఠస్థాయి 36.92 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమత
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను స్వల్పంగా పెంచింది. పక్షం రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడా�
ఇండియా యమహా మోటర్ తమ 125సీసీ స్కూటర్ మాడళ్లు రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్, ఫాసినో 125 ఫై హైబ్రిడ్లకు చెందిన దాదాపు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తున్నది. బ్రేక్ భాగాల్లో సమస్యల పరిష్కారార్థం ఈ రీకాల్కు ఈ జ�
IND vs ENG 3rd Test : తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ(105 నాటౌట్ 162 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో టెస్టులో సెంచరీ సాధించాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ శ
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(97 నాటౌట్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఎండ్లో క్రీజ