గోడకు వేసే రంగులు ఆరేండ్లలోపు చిన్నారుల మెదడును విషపూరితం చేస్తున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇండియాలో లభించే 90 శాతం పెయింట్స్లో ఉన్న సీసం (లెడ్) ఇందుకు కారణమని తేల్చాయి. 51 పెయింట్స్పై నిర్వహించి�
Bangladeshi woman | ప్రియుడ్ని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్కు చెందిన మహిళ (Bangladeshi woman) అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. అయితే ఆమె ప్రియుడు పరారయ్యాడు.
దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ �
ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు క�
India - Canada | కెనడా (Canada) లో నిలిపివేసిన వీసా సేవలను పునరుద్ధరించాలన్న భారత్ (Indias visa services move) నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఈ నిర్ణయం సానుకూల సంకేతమని అభిప్రాయపడిం�
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గల్ఫ్ ఆయిల్ లుబ్రికేంట్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.73.63 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏ�
దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ‘ఇండియా’ పేరును పూర్తిగా తుడిచిపెట్టేసే పని ఊపందుకొన్నది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల �
Bharat: పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరును భారత్గా మార్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ ప్రతిపాదించింది. అన్ని స్కూల్ పుస్తకాల్లో ఈ మార్పు చేయాలని పేర్కొన్నది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ప్రతిపాదన చ
ఇక నుంచి భారత్, మరో ఆరు దేశాల వారు వీసాలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా శ్రీలంక టూరిస్టు వీసాలను ఉచితంగా పొందవచ్చు. భారత్ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్కు చెందిన టూరిస్టుల�
భారత్లో విద్యుత్తు వినియోగం నానాటికీ అధికమవుతున్నదని, దీంతో కేవలం ఇండ్లలో ఎయిర్ కండిషనర్ (ఏసీ)లకు ఉపయోగించే విద్యుత్తే 2050 నాటికి ఏకంగా 9 రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించ�
Sri Lanka | పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ద్వీపదేశమైన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ (India) సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు (visa free entry) అనుమతివ
India-Canada Row | కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. ‘నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చ�