ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను ఖాయం చేశాడు. ఆసియన్ కాంటినెంటల్ అర్హత టోర్నీలో ధీరజ్ రజత పతకం సాధించడం ద్వారా ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను అందించాడు.
ఈ జూలై-సెప్టెంబర్లో చమురు ధరలతోపాటు ఉత్పత్తి సైతం తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నికర లాభం 20 శాతం క్షీణించింది.
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్లో 10.05 శాతంతో నిరుద్యోగిత రేటు రెండేండ్ల గరిష్ఠానికి చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాకు చెందిన స్పోర్ట్స్కార్ బ్రాండ్ లోటస్.. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఎలెక్ట్రా ఎస్యూవీని గురువారం దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది.
Supreme Court | భారతదేశంలో హిందుత్వ పరిరక్షణకు మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, పిటిషన్�
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తు కోసం ఉత్కంఠ నెలకొంది. నాలుగో స్థానం కోసం 2019 రన్నరప్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. అయితే.. దాయా�
ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల కాంపౌం�
భారత నౌకాదళంలో పనిచేసిన 8 మంది మాజీ సిబ్బందికి ఖతర్లోని ఓ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై గతేడాది పశ్చిమ దేశాలు మూకుమ్మడిగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకొని రష్యా నుంచి భారత్ చౌక ధరలకు చమురును దిగుమతి చేసుకుంటున్నది. మన దేశపు మ�
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన నెదర్లాండ్స్(Netherlands)కు పెద్ద షాక్ తగిలింది. భారత జట్టుతో చివరిదైన లీగ్ మ్యాచ్కు స్టార్ పేసర్ రియాన్ క్లెయిన్(Ryan Klein) దూరమయ్యాడు. అతడి స్�
Tuberculosis: అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2022లో భారత దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్�
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 3వ తేదీన జరుగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరిగే చివరి పోరుకు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది.
టాప్గేర్లో దూసుకుపోతున్న వాహన విక్రయాలకు ద్విచక్ర వాహనాలు గండికొట్టాయి. గత నెలలో మొత్తంగా దేశవ్యాప్తంగా 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్(ఫడా) వెల్లడించింది.