భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ‘1999 లాహోర్ ఒప్పందాన్ని’ పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. నాటి భారత ప్రధాని వాజ్పేయి, తాను ఆ ఒప్పందంపై సంతకాలు చేశామని, అయితే ఆ ఒప్పందాన
Eoin Morgan : టీ20 వరల్డ్ కప్ పోటీల ఆరంభానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) విజేతగా నిలిచేది ఎవరో ఊహించాడు.
Papua New Guinea | నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ (India) అండగా నిలిచింది.
రఫెల్ నాదల్..మట్టికోట మహారాజు! ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ చరిత్రలో నాదల్ది ఓ ప్రత్యేక అధ్యాయం. మట్టికోర్టుపై ఆడేందుకే పుట్టాడా అన్న రీతిలో ఎవరికీ సాధ్యం కాని శైలిలో నాదల్ సాగించిన జైత్రయాత్ర మ�
డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. అంటూ కొందరు ఏజెంట్లు భారతీయ నిరుద్యోగులను నమ్మిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు తీసుకొని కంబోడియాకు పంపిస్తున్నారు.
భారత్, అమెరికాల్లో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘హెల్త్ ఎకనమిక్స్' జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం... పోలింగ్, అనారోగ్య పరిస్థితుల మధ్య సంబంధం ఉంది.
ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన శనివారం సిమ్రాన్శర్మ స్వర్ణ పతకంతో మెరిసింది.
Crorepati tax | దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఫ్రాన్స్కు చెందిన వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు. దేశంలోని సంపన్నులపై ‘కరోడ్పతి ట్యాక్స్' విధించ�
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన వారాంతానికిగాను 4.549 బిలియన్ డాలర్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 648.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రింకూ హుడా ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో విభాగంలో రింకూ మూడో స్థానంలో నిలిచాడు.