Rice | దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది.
భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా మరో కీలక ముందడుగు పడింది. రూ.39,125 కోట్ల విలువైన ఐదు ప్రధాన రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది.
Obesity | ఊబకాయం (Obesity).. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయం�
డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో భారత్ ఆర్థికాభివృద్ధి అందరి అంచనాల్ని మించిపోయింది. గురువారం నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 13 శాతం క్షీణించి 32.03 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది (2022) ఇదే వ్యవధిలో 36.74 బిలియన్ డాలర్లుగ�
దేశంలో చిరుతల సంఖ్య(అంచనా) పెరిగింది. 2018లో దేశ వ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి ఆ సంఖ్య 13,874కు చేరుకున్నది. అయితే శివాంక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు.
ఈ ఏడాది భారత్లోని అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ల్లో 90 శాతం మంది సంపద మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. 63 శాతం మంది సంపదైతే 10 శాతానికిపైగా పెరుగవచ్చని అంచనా. లగ్జరీ ఐటెమ్స్పై పెట్టుబడులతో ఎక్క�
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. భారత జట్టు ఫైనల్కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించి�
‘బజ్బాల్' ఎరాలో తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్లో దూకుడు మంత్రం పనిచేయదని ఇంగ్లిష్ జట్టుకు బాగా తెలిసొచ్చింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమ్ఇండియా.. వరుసగా 17వ టెస్టు �
ఎంఎస్పీకి చట్టబద్ధతో సహా పలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తు న్న రైతులు.. కేంద్రం ముందుకు మరో డిమాం డ్ తీసుకొచ్చారు. పంట ధరల గ్యారెంటీలపై ప రిమితులు విధించడం ద్వారా రైతుల సంక్షే మం, పురోగత�
జమ్ము కశ్మీర్లోని రావి నదిపై భారత్ కొత్త వంతెన నిర్మించింది. దీని వల్ల ఇకపై పాకిస్థాన్లోకి ఆ నదీ జలాలు వెళ్లడం ఆగిపోయింది. కొత్త వంతెన కారణంగా స్థానిక పొలాలకు తగినంత సాగునీరు అందనుంది.
ఏషియన్ పారా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో భారత సైక్లిస్ట్లు సత్తాచాటారు. సోమవారం ఒక్క రోజే మనవాళ్లు 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు.