Tuberculosis: అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2022లో భారత దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్�
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 3వ తేదీన జరుగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరిగే చివరి పోరుకు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది.
టాప్గేర్లో దూసుకుపోతున్న వాహన విక్రయాలకు ద్విచక్ర వాహనాలు గండికొట్టాయి. గత నెలలో మొత్తంగా దేశవ్యాప్తంగా 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్(ఫడా) వెల్లడించింది.
ప్రపంచకప్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా..మెగాటోర్నీలో మిగతా మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ�
ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు టైటిల్ పోరుకు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 2-0తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్లో జపాన్తో పోరుకు సిద్ధమైంది.
భారీ భూకంపంతో నేపాల్ (Nepal) వణికిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జాజర్కోట్ (Jajarkot) జిల్లాలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది (Earthquake). దీంతో 130 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శనివారం కీలక మ్యాచ్లు జరుగుతున్నాయి. డబుల్ హెడర్(Double Header)లో భాగంగా బెంగళూరు వేదికగా తలపడుతున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ బెర్�
Road Accidents | కేంద్ర రోడ్డు రవాణాశాఖ 2022 జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య 94వేలకుపైగా ప్రమాదాలు �
Road Accidents | దేశంలో (India) రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగినట్లు (12 percent Rise) తాజా నివేదికలో వ�
దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభంపై నీతిఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి ఆకలి లేని భారత్ను నెలకొల్పే లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగు�
PM Modi |‘భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడూ అదే వింటున్నా. అభివృద్ధి చెందిన దేశంగా ఇంకెప్పుడు మారుతుంది?’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో ఆగ్రహం వ్యక్తం చే�
ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్తో సిరీస్కు తెరలేవనుండగా, డిసెంబర్ 3న ఆఖరి మ్యాచ్�
ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి.