ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి సిద్ధమవగా, భారత్ దాన్ని నిలువరించినట్టు తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఈ విషయం పేర్కొంది.
స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లిచెన్స్టీన్ దేశాలతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ) రానున్న 15 ఏండ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్ల (రూ.8,27,523 కోట్ల) పెట్టుబడులు పెట్టడంతోపాటు 10 లక్షల
Tesla Car | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీలను రూపొందించబోదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులంద
Gaganyaan | అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచేలా త్వరలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గగన్యాన్ యాత్రను చేపట్టనుంది. ఇది భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర.
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
గత రెండు నెలలుగా భారీ విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ మార్చి నెల తొలివారంలో రూ. 11,823 కోట్ల విలువైన షేర్లను కొ�
భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లయింగ్ ట్యాక్సీ-ఈ200’ను అభివృద్ధి చేయటంలో అద్భుతమైన పురోగతి సాధించామని ‘ఈ-ప్లేన్' కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి ప్రకటించారు.
IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్(England) టాస్ గెలిచింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు మార్పులతో ఆడుతోంది. గాయపడిన రజత్ పాటిదార్..