టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (861) నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సూర్య తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి �
Worlds Happiest Countries | 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల (Worlds Happiest Countries) జాబితాలో ఫిన్లాండ్ (Finland) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�
KTR | అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లి�
భారత యువ వెయిట్లిఫ్టర్ అచింతా చెహులీ చిక్కుల్లో పడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహక శిబిరం కోసం ప్రస్తుతం జాతీయ క్రీడా అకాడమీ(ఎన్ఐఎస్) పటియాలలో శిక్షణ పొందుతున్న అచింత.. అమ్మాయిల హాస్టల్లోకి ప్రవ�
సినిమాల్లో స్టంట్స్ అనగానే గుర్తుకువచ్చేది నాయకులు, వాళ్లను నడిపించే ఫైట్ మాస్టర్లే! కానీ, మహిళలు కూడా ఈ రంగంలో ఉంటారనీ, మగవారితో సమానంగా కష్టపడుతుంటారనీ చాలామంది గుర్తించరు. ఈ పురుషాధిక్య రంగంలో 12 ఏళ్
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అంధుల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరిదైన ఐదోమ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ట�
భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.