జార్ఖండ్ రాష్ట్రం ఝరియా పేరు చెప్పగానే బొగ్గు గనులు గుర్తుకువస్తాయి. బొగ్గు తవ్వకం మూలంగా ఇక్కడ కాలుష్యమూ ఎక్కువే. కోలుకోలేనంతగా ఇక్కడి నేల దెబ్బతిని ఉంటుంది.
Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్లో ఇవాళ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకే చెందుతోందని తెలిపారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన�
బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పలుకుతున్నా.. అక్షయ తృతీయ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే గోల్డ్ రేటు 15-17 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటై�
Mani Shankar Aiyar: పాకిస్థాన్ను గౌరవించాలని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నట్లు మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్తు చ�
భారత్లో సావరిన్ వెల్త్ ఫండ్స్ (విదేశీ ప్రభుత్వ ఫండ్లు)కు చెందిన మొత్తం సెక్యూరిటీలు (ఆస్తులు) ఈ ఏప్రిల్తో ముగిసిన ఏడాది కాలంలో దాదాపు 60 శాతం పెరిగాయి.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాంద్రాలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గర భారీ శబ్దాలు వస్తున్నాయంటూ దిలీప్ డిసౌజా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
FSSAI | ఇటీవల భారత్కు చెందిన ప్రముఖ మసాలాలకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయా మసాలాల్లో పురుగుల మందు అవశేషాలతో పాటు హానికరమైన బ్యాక్టీరియా ఉన్నాయన్న నివేదికలు దేశవ్యాప్తంగా సంచ�
Onion Export | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నది. నిషేధం ఎత్తివేసే ముందు ఎన్నికల సంఘం అ�
టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు నూతన కస్